కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts
శ్వేతార్క గణపతి ఆలయంలో సౌందర్యలహరి పారాయణ
Spread the loveSpread the loveTweetసౌందర్యలహరి అంటే ఏమిటి? సౌందర్యలహరి (Soundarya Lahari) అనేది శ్రీమాతా పరాశక్తికి సంబంధించి అత్యంత పవిత్రమైన మరియు మంత్రమయమైన 100 శ్లోకాల సేకరణ. ఇది…
Spread the love
Spread the loveTweetసౌందర్యలహరి అంటే ఏమిటి? సౌందర్యలహరి (Soundarya Lahari) అనేది శ్రీమాతా పరాశక్తికి సంబంధించి అత్యంత పవిత్రమైన మరియు మంత్రమయమైన 100 శ్లోకాల సేకరణ. ఇది…
సెప్టెంబర్ 7న ఈ ఆలయం తప్పా అన్నీ మూసివేత…కారణం ఇదే
Spread the loveSpread the loveTweetసెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు మూతపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆయా ఆలయాల ఆగమ నియమాలను…
Spread the love
Spread the loveTweetసెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు మూతపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆయా ఆలయాల ఆగమ నియమాలను…
శ్రీవారి ఆలయంలో నిత్యపూజల వివరాలు
Spread the loveSpread the loveTweetతెల్లవారుజాము 2.30 నుంచి 3.00 వరకు – సుప్రభాతం ఈ రోజు స్వామివారిని మేల్కొలిపే సుప్రభాత సేవలతో మొదలవుతుంది. “కౌసల్యా సుప్రజా రామా…” వంటి…
Spread the love
Spread the loveTweetతెల్లవారుజాము 2.30 నుంచి 3.00 వరకు – సుప్రభాతం ఈ రోజు స్వామివారిని మేల్కొలిపే సుప్రభాత సేవలతో మొదలవుతుంది. “కౌసల్యా సుప్రజా రామా…” వంటి…