పుట్టిన మనిషి మరణించక తప్పదు…మరణించిన మనిషి తిరిగి పుట్టక తప్పదు. మనచేతిలో లేని మరణం గురించే మనిషి ఆందోళన చెందుతుంటాడు. చిన్న చిన్న శకునాలు కనిపించినా భయపడి ఆనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటాడు. మన జీవితంలో జరగబోయే విషయాలను జ్యోతిష్యం ద్వారా తెలుసుకున్నట్టుగానే మరణాన్ని కూడా ముందుగా తెలుసుకునే వీలుందని స్వప్నశాస్త్రికులు చెబుతున్నారు. కలలో పసిబిడ్డలు ఏడుస్తున్నట్టుగా కనిపిస్తే జీవితంలో కొన్ని నిరాశలను ఎదర్కోవలసి వస్తుంది. అదే నడవడానికి ప్రయత్నిస్తున్న శిశువు కనిపిస్తే తెలియని బలాన్ని ఇస్తున్నట్టుగా భావిస్తారు. కలలో నల్లటి ముసుగు కలిగిన వ్యక్తులు తరచుగా కనిపిస్తున్నారంటే త్వరలోనే సదరు మనిషి మరణించబోతున్నాడని సంకేతంగా భావించాలని స్వప్న శాస్త్రం చెబుతున్నది. రక్తం కనిపించినా, కలలో నల్లని పాములు కనిపించినా మరణానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు.
Related Posts
కాశీ వెళ్తే… పంచగంగ స్నానం మర్చిపోకండి!
Spread the loveSpread the loveTweetకాశీకి వెళ్లడం అంటే కేవలం తీర్థయాత్ర కాదు — అది జీవనయాత్రలోని ఒక ఆత్మయాత్ర. గంగా తీరాన అడుగుపెట్టగానే మనసు ఆగిపోతుంది. “ఇదే మోక్షభూమి!”…
Spread the love
Spread the loveTweetకాశీకి వెళ్లడం అంటే కేవలం తీర్థయాత్ర కాదు — అది జీవనయాత్రలోని ఒక ఆత్మయాత్ర. గంగా తీరాన అడుగుపెట్టగానే మనసు ఆగిపోతుంది. “ఇదే మోక్షభూమి!”…
4800 నాటి అనంత శయన మహావిష్ణువు
Spread the loveSpread the loveTweetఅనంత శయన మహావిష్ణువు – మానవ చరిత్రకు ముందే ఉన్న మహాదివ్య దర్శనం భారతీయ హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడినట్లుగా, శ్రీమహావిష్ణువు అన్నాడు ఒక పరబ్రహ్మ.…
Spread the love
Spread the loveTweetఅనంత శయన మహావిష్ణువు – మానవ చరిత్రకు ముందే ఉన్న మహాదివ్య దర్శనం భారతీయ హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడినట్లుగా, శ్రీమహావిష్ణువు అన్నాడు ఒక పరబ్రహ్మ.…
బ్రమరాంబ అమ్మవారి దయ అంటే ఇదే
Spread the loveSpread the loveTweetశ్రీశైలం భ్రమరాంబ దేవి అద్భుతం – తుమ్మెద రూపంలో శక్తి జ్ఞాన ధ్యాన వైభవం “అమ్మ దయ ఉంటే అన్నీ సులభం!” ఈ మాట…
Spread the love
Spread the loveTweetశ్రీశైలం భ్రమరాంబ దేవి అద్భుతం – తుమ్మెద రూపంలో శక్తి జ్ఞాన ధ్యాన వైభవం “అమ్మ దయ ఉంటే అన్నీ సులభం!” ఈ మాట…