తెలంగాణలో మరో కొత్త పార్టీ…అసంతృప్తి నాయకులకు పండగే

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి వేడెక్కింది. ఇన్నాళ్లూ ఉద్యమ పార్టీగా, అధికార శక్తిగా వెలుగొందిన బీఆర్‌ఎస్ (BRS)లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు,…

50 లక్షలతో ఘోష ఆస్ప‌త్రిలో సిలిటీస్‌ ప్రారంభించిన కూట‌మి ఎమ్మెల్యే ఆదితీ

రాజుల కాలంలో మ‌హారాణి అప్ప‌ల కొండ‌యామ్మ చే స్థాపించిన విజ‌య‌న‌గ‌రం ఘోష ఆస్ప‌త్రిలో ఎంపీ విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాజ్య స‌భ నిధులు 50 ల‌క్ష‌ల‌తో ఏర్పాటు చేసిన…

ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్.ఓ వాట‌ర్ ప్లాంట్ ప్రారంభం

విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉప‌శ‌మ‌నం పొందేందుకు స్టేష‌న్ మేనేజేర్ స‌త్య‌నారాయ‌న ఆధ్వ‌ర్వంలో ఉచిత ఆర్వో వాట‌ర్ ప్లాంట్ బుధ‌వారం ప్రారంభించ‌బ‌డింది.ఈ…

ప్ర‌ముఖ న్యాయ‌వాది మ‌ల్లావ‌జ్జుల మ‌ణిశేఖ‌ర్ కు గ్లోబ‌ర్ ఆవార్డ్‌

హైద‌రాబాద్ లో ప్ర‌ముఖ న్యాయ‌వాది,హైద‌రాబాద్ బార్ కౌన్స‌ల్ మెంబ‌ర్ ,ప్యామిలీ,క్రైమ్‌,సివిల్ కేసుల వాద‌న‌లో దిట్ట అయిన మ‌ల్లావ‌జ్జుల మ‌ణిశేఖ‌ర్ 2026 ఎక్స‌లెన్స్ గ్లోబ‌ల్ అవార్డ‌కు ఎంపిక‌య్యారు. ఆయ‌న‌తో…

శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు: నటుడు ప్రకాష్ రాజ్‌పై వనస్థలిపురంలో పోలీస్ కేసు!

హైద‌రాబాద్ వ‌నస్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై వ‌న‌స్థ‌లిపురం శ్రీభ్ర‌మ‌రాంబిక మ‌ల్లికార్జున స్వామి దేవ‌స్థానం క‌మిటీ చైర్మ‌న్‌ ప్ర‌ముఖ అడ్వ‌కేట్‌,హైద‌రాబాద్‌ బార్…

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక పరిశీలన

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలని సంకల్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. మంత్రులు, నీటి పారుదల…

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

“లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదు. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారం. అన్ని విషయాలపై చర్చలు చేసి, ప్రాజెక్టును…

తెలంగాణలో 40 లక్షల రైతులకు రూ. 2,200 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన…

అదిరిపోయే న్యూస్ః ఎండల్లో చల్లని వార్త

నిప్పులు కురిపిస్తున్న భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా 44 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు,…

రాజకీయాల్లో రేర్‌ సీన్‌… నారాలోకేష్‌, వైఎస్‌ జగన్‌ ఏం చేశారో తెలుసా?

రాజకీయం అంటేనే నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలు.. ప్రత్యర్థులపై విరుచుకుపడటమే అనుకునే వారికి, ఆంధ్రప్రదేశ్ నేతలు నేడు (ఏప్రిల్ 19, 2026) ఒక కొత్త పాఠాన్ని నేర్పారు. సిద్ధాంతాలు…