తిరుమల వెళ్లేవారికి అలర్ట్‌…ఈరోజు రద్దీ ఎలా ఉందంటే

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ మునుపెన్నడూ లేని విధంగా విపరీతంగా కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

ఏపీకి కాబోయే సీఎం ఎవరో తెలుసా? వేణుస్వామి చెప్పేశాడు

సంచలన జ్యోతిష్కుడు వేణుస్వామి తెలుగు రాజకీయాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, ఆయన జాతకంలో బలమైన…

పవన్‌ వీరాభిమాని మృతి.. 

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) అకాల మృతి చెందారు. స్థానికంగా అందరూ ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుచుకునే…

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఊరుకోం: కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ నిప్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఉనికిని దెబ్బతీసేందుకు అధికార కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.…

విజయనగరం కార్డన్ సెర్ఛ్‌లో సీఐ కీలక సూచనలు

ప్రతిరోజూ క‌డుపున పుట్టిన పిల్ల‌ల‌తో క‌న్న‌వాళ్లు మాట్లాడుతూ ఉండాల‌ని విజ‌య‌న‌గరం రూర‌ల్ సీఐ ల‌క్ష్మ‌ణ్ రావు అన్నారు. స్థానిక వీటీ అగ్ర‌హారం యాత వీధిలో విజ‌య‌న‌గ‌రం రూర‌ల్,టూటౌన్‌,గంట్యాడ…

తిరుపతిలో భారీ బహిరంగ సభ…కూటమి సర్కార్‌పై నమ్మకం పెంచేందుకేనా?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేందుకు, ప్రభుత్వం…