టీఎంసీ నేతలకు స్థానికుల ఆగ్రహం..కోడిగుడ్లతో శిక్ష

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఒక సంచలనమైన, అంతే అవమానకరమైన ఘటన వెలుగుచూసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన సీనియర్ నేత, హుగ్లీ జిల్లా తారకేశ్వర్…

ఇండో..బంగ్లా బోర్డర్‌లో ఆసక్తికరపరిణామం… మాకొద్దంటున్న బంగ్లా ఆర్మీ

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మేఘాలయ రాష్ట్రంలోని సౌత్ వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో ఉన్న మహేంద్రగంజ్ సమీప నందిర్ చార్ సెక్టార్‌లో భారత సరిహద్దు…

దేశవ్యాప్తంగా మోదీ మానియా… నెహ్రూ రికార్డులు బ్రేక్‌

భారత రాజకీయ చరిత్రలో 2026 జూన్ 10వ తేదీ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను…

కర్ణాటకలో కాంగ్రెస్‌ మైండ్‌గేమ్‌…సిద్దిరామయ్యను అందుకే పక్కనపెట్టారా?

Karnataka: కర్ణాటకలో ఎన్నికల సంగ్రామానికి ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఈలోగా అక్కడి ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్‌ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న…

విజయ్ ‘పవర్ ప్లే’: గెలిచిన వెంటనే చెన్నైకి రావాల్సిందే! టీవీకే అభ్యర్థులకు హైకమాండ్ సీరియస్ వార్నింగ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో Vijay తన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థులకు కీలక…

ప్రధానికి ఇష్టమైన బెంగాల్‌ ఫుడ్‌ ఇదే

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమరం రణరంగాన్ని తలపిస్తోంది. ‘డూ ఆర్ డై’ అన్న చందంగా అటు టీఎంసీ, ఇటు బీజేపీ ప్రచారంలో చెమటోడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం…

అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ల చట్టం

చట్టసభల్లో మహిళా శక్తికి పట్టం కట్టే చారిత్రక ఘట్టం ఆరంభమైంది; దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘మహిళా రిజర్వేషన్ చట్టం’…

స్టాలిన్‌ వార్నింగ్ః అదే జరిగితే తమిళనాట మరో యుద్ధమే

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని మోదీకి అత్యంత ఘాటుగా ‘ఫైనల్ వార్నింగ్’ ఇచ్చారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణ, నియోజకవర్గాల పునర్విభజన…

కేంద్రం కొత్త రూల్స్ః పరిమితి దాటితే భారీ జరిమానా

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ముఖ్యంగా కమర్షియల్ వాహనాలకు సంబంధించి ‘ఓవర్ లోడ్’ నిబంధనలను కఠినతరం చేస్తూ ఏప్రిల్ 15, 2026…

కేంద్రం కీలక అడ్వైజరీ.. ఇరాన్‌లో ఉన్న భారతీయులు జాగ్రత్త

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణం కాలేదని పేర్కొంటూ, అవసరమైతే వెంటనే దేశం విడిచి రావాలని…