తిరుమల వెళ్లేవారికి అలర్ట్‌…ఈరోజు రద్దీ ఎలా ఉందంటే

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ మునుపెన్నడూ లేని విధంగా విపరీతంగా కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

ఏపీకి కాబోయే సీఎం ఎవరో తెలుసా? వేణుస్వామి చెప్పేశాడు

సంచలన జ్యోతిష్కుడు వేణుస్వామి తెలుగు రాజకీయాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, ఆయన జాతకంలో బలమైన…

పవన్‌ వీరాభిమాని మృతి.. 

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) అకాల మృతి చెందారు. స్థానికంగా అందరూ ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుచుకునే…

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఊరుకోం: కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ నిప్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఉనికిని దెబ్బతీసేందుకు అధికార కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.…

విజయనగరం కార్డన్ సెర్ఛ్‌లో సీఐ కీలక సూచనలు

ప్రతిరోజూ క‌డుపున పుట్టిన పిల్ల‌ల‌తో క‌న్న‌వాళ్లు మాట్లాడుతూ ఉండాల‌ని విజ‌య‌న‌గరం రూర‌ల్ సీఐ ల‌క్ష్మ‌ణ్ రావు అన్నారు. స్థానిక వీటీ అగ్ర‌హారం యాత వీధిలో విజ‌య‌న‌గ‌రం రూర‌ల్,టూటౌన్‌,గంట్యాడ…

తిరుపతిలో భారీ బహిరంగ సభ…కూటమి సర్కార్‌పై నమ్మకం పెంచేందుకేనా?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేందుకు, ప్రభుత్వం…

కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్‌… అభివృద్ధికి కేంద్రబిందువు

కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ…

Special Operation:విజయనగరం లో వెపన్స్ తో ఖాకీల ప్రత్యేక ఆపరేషన్

Special Operation: విజయనగరం లో బాలాజీ జంక్షన్ వద్ద గురువారం రాత్రి పోలీసులు నాకా బంధీ చేపట్టారు. వన్ టౌన్ సీఐ ఆర్వీకే. చౌదరి ఆధ్వర్యంలో ఎస్ఐలు…

ఆవుల‌ను త‌ర‌లిస్తే ఖ‌బ‌డ్దార్‌… అర్ద‌రాత్రి ఆబాద్ వీధిలో ఎస్పీ త‌నిఖీలు

బక్రీద్ పండుగ నేపథ్యంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధ‌వారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజయనగరంలో భద్రతా ఏర్పాట్లను మే 26న అర్ధరాత్రి ఎస్పీ స్వయంగా సీఐలు…

సూర్యుడు ప్రచండతాండవం… బయటకు వస్తే మాడిమసైపోవడమే

తెలుగు రాష్ట్రాలను తీవ్రమైన ఎండలు వణికిస్తున్నాయి. పగలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు అగ్నిగోళంలా మారిపోతుండటంతో ప్రజలు ఇళ్లలోనే…