Native Async

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో బి.జె.పి. నేతల సమావేశం – బిర్సా ముండా పుస్తకాలు, స్వదేశీ వస్తువుల ప్రచారం…

Deputy CM Pawan Kalyan Meets BJP Leaders | Birsamunda Books and Swadeshi Promotion
Spread the love

AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో గురువారం సాయంత్రం బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీ ఎన్.మధుకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్. చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారు ఆదివాసీ యోధుడు బిర్సా ముండా గురించి రాసిన పుస్తకాన్ని శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించారు.

వీటితోపాటు భారత భారతి సంస్థ స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల గురించి ప్రచురించిన 175 పుస్తకాలను ఇచ్చారు. బిర్సా ముండా జయంతి వేడుకల గురించీ, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని విస్తృతం చేయడం గురించి ఉప ముఖ్యమంత్రి చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit