ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో ఆదిదంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
Related Posts
తెగిపోయిన బంధం- కవిత అడుగులు ఎటువైపు
Spread the loveSpread the loveTweetఎన్నో ఏళ్లు కలిసి పనిచేసిన పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నేతలకు బాగా తెలుసు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండి,…
Spread the love
Spread the loveTweetఎన్నో ఏళ్లు కలిసి పనిచేసిన పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నేతలకు బాగా తెలుసు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండి,…
బీహార్ ఎన్నికలుః ఎన్డీయే కూటమి కీలక నిర్ణయం…అయోమయంలో ప్రతిపక్షం
Spread the loveSpread the loveTweetబీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 243 స్థానాలకు జరగబోయే ఎన్నికల సందర్భంగా సీటు కేటాయింపును…
Spread the love
Spread the loveTweetబీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 243 స్థానాలకు జరగబోయే ఎన్నికల సందర్భంగా సీటు కేటాయింపును…
వామ్మో…సెప్టెంబర్లో 3 వేల కోట్ల మద్యం తాగేశారా?
Spread the loveSpread the loveTweetఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 3.046 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్…
Spread the love
Spread the loveTweetఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 3.046 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్…