విజయనగరం కల్పవల్లి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి వస్తున్నారు. వచ్చే ఏడాది వరకు అమ్మవారి ఆలయం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని, కొన్ని కారణాల వలన గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖాలు కలుగుతాయని, ఈతిబాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు.
Related Posts

సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్న విజయనగరం ఎస్పీ
Spread the loveSpread the loveTweetఏక కాలంలో నాలుగు పీఎస్ ల ఇన్ స్పెక్షన్కొత్త ఎస్పీ పని తీరుతో జిల్లా సిబ్బంది హడల్……. విజయనగరం జిల్లా విజయనగరం ,చీపురుపల్లి పోలీస…
Spread the love
Spread the loveTweetఏక కాలంలో నాలుగు పీఎస్ ల ఇన్ స్పెక్షన్కొత్త ఎస్పీ పని తీరుతో జిల్లా సిబ్బంది హడల్……. విజయనగరం జిల్లా విజయనగరం ,చీపురుపల్లి పోలీస…

భారత్ మిషన్ 40 సక్సెస్ అవుతుందా?
Spread the loveSpread the loveTweetభారత్ అమెరికా మధ్య సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరిలో జమ్ముకాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు దాడిచేసి 20 మంది టూరిస్టులను చంపేయడంతో…
Spread the love
Spread the loveTweetభారత్ అమెరికా మధ్య సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరిలో జమ్ముకాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు దాడిచేసి 20 మంది టూరిస్టులను చంపేయడంతో…

ఆరంభం అదిరింది థలపతి విజయ్
Spread the loveSpread the loveTweetతమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. ప్రముఖ నటుడు థలపతి విజయ్ తన రాజకీయ పార్టీ “తమిళగ వెట్రి కళగం (TVK)” తరఫున రాష్ట్రవ్యాప్తంగా…
Spread the love
Spread the loveTweetతమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. ప్రముఖ నటుడు థలపతి విజయ్ తన రాజకీయ పార్టీ “తమిళగ వెట్రి కళగం (TVK)” తరఫున రాష్ట్రవ్యాప్తంగా…