వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గణనాథులను పూజించిన భక్తులు, ఆ తరువాత ఆ విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. అయితే, ఈ నిమజ్జన వేడుకలు ఒక్కోచోట ఒక్కోవిధంగా జరిగాయి. భారీ క్రేన్లతో కొన్ని చోట్ల సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో నిమజ్జనం చేస్తే రాజమహేంద్రవరంలోని గోదావరిలో విగ్రహాల నిమజ్జనం అందర్నీ ఆకట్టుకునేవిధంగా జరిగింది. విగ్రహాలను నదిలో విసిరేయకుండా, వాటిని పడవలో పెట్టుకొని నది మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు. భక్తిశ్రద్ధలతో పూజించిన వాటిని క్రేన్ల సహాయంలో విసిరేయడం, కాలితో తొక్కడం, నిమజ్జనం సమయంలో విగ్రహాలు విరిగిపోవడం చేయకూడదని, అలా చేస్తే ఆ భగవంతుడికి మనపై కోపం వస్తుందని అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజమహేంద్రవరంలో విగ్రహాల నిమజ్జనం నదిమధ్యలో ఈ వీడియో చూపిన విధంగా చేశారు.
Related Posts
బ్లాక్ మష్రూమ్స్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రజలు
Spread the loveSpread the loveTweetప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆశ్చర్యపరుస్తున్న కొత్త ఫుడ్ ట్రెండ్ — అరుదైన నల్ల మష్రూమ్స్ (Black Mushrooms). ఇవి సాధారణంగా కనిపించే మష్రూమ్స్ కాదని,…
Spread the love
Spread the loveTweetప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆశ్చర్యపరుస్తున్న కొత్త ఫుడ్ ట్రెండ్ — అరుదైన నల్ల మష్రూమ్స్ (Black Mushrooms). ఇవి సాధారణంగా కనిపించే మష్రూమ్స్ కాదని,…
లీటర్ పాలు ఆర్డర్ చేస్తే…రూ. 18.5 లక్షలు దోచేశారు
Spread the loveSpread the loveTweetముంబైలో ఒక వృద్ధ మహిళ డెలివరీ యాప్ ద్వారా ఒక లీటర్ పాలు ఆర్డర్ చేయడానికి ప్రయత్నించిన తర్వాత రూ. 18.5 లక్షలు కోల్పోయిందని…
Spread the love
Spread the loveTweetముంబైలో ఒక వృద్ధ మహిళ డెలివరీ యాప్ ద్వారా ఒక లీటర్ పాలు ఆర్డర్ చేయడానికి ప్రయత్నించిన తర్వాత రూ. 18.5 లక్షలు కోల్పోయిందని…
ఈ స్వీట్ కేజీ అక్షరాల లక్షరూపాయలు
Spread the loveSpread the loveTweetదీపావళి వస్తుంది అంటే స్వీట్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు మిఠాయి దుకాణదారులు. ఇందులో భాగంగానే…
Spread the love
Spread the loveTweetదీపావళి వస్తుంది అంటే స్వీట్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు మిఠాయి దుకాణదారులు. ఇందులో భాగంగానే…