మౌనం వీడిన మెగాస్టార్ చిరంజీవి

నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో చర్చలు చెలరేగిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన మౌనం వీడి స్పందించారు. విదేశాల్లో…

అవతార్ థర్డ్ పార్ట్ ట్రైలర్ వచ్చేసింది…

జేమ్స్ కామెరూన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అవతార్ థర్డ్ పార్ట్ త్వరలో రిలీజ్ అవ్వబోతోంది… అందుకే ఇందాకే నిర్మాతలు కొత్త ట్రైలర్ అవతార్: ఫైర్ అండ్ ఆష్ తాజాగా…

Dussehra శరన్నవరాత్రులుః మహాలక్ష్మిగా దుర్గమ్మ దర్శనం

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగోరోజు దుర్గమ్మ మహాలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. అమ్మవారిని ధనప్రదాయినిగా, సౌభాగ్యలక్ష్మిగా కూడా ఆరాధిస్తారు. మహాలక్ష్మీ అనుగ్రహం ఉంటే జీవితంలో చెడు…

ముగిసిన మిగ్‌ 21 అధ్యాయం

ఇప్పటి వరకు భారతదేశ రక్షణలో కీలక భాగస్వామ్యంగా నిలిచిన మిగ్‌ 21 యుద్ధ విమానాలు త్వరలో విశ్రాంతి తీసుకోవనున్నాయి. 1960ల దశకంలో భారత వాయుసేనలో ప్రవేశపెట్టబడిన ఈ…

పైడితల్లి జాతరలో పోలీసుల బందోబస్తుపై అధికారుల ఆరా

అక్టోబర్‌ 6,7 తేదీల్లో విజయనగరం ఆరాధ్యదేవత పైడితల్లి జాతరను నిర్వహించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులతో పాటు అటు పోలీసు యంత్రాంగం కూడా భద్రతా ఏర్పాట్లను…

భవిష్యత్తులో రైలుపై నుంచే మిస్సైల్స్‌ ప్రయోగం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత రక్షణ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వయం సమృద్ధిని సాధించేందుకు భారత్‌ శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రక్షణ…

నిరుద్యోగుల నిరసనల వేళ కర్ణాటక ప్రభుత్వం ఆలోచన ఏంటి?

కర్ణాటకలో వేలాదిమంది విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆల్‌ కర్ణాటక స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులు ధారవాడ వీధుల్లో…

మొదటి రోజే 100 కోట్లు కొల్లగొట్టిన OG … లోకేష్, ప్రశాంత్ నీల్, రాజమౌళి సరసన మన సుజిత్

భారతీయ సినీ పరిశ్రమలో మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ ని షేక్‌ చేసిన దర్శకులు చాలా అరుదు. ఆ లిస్ట్‌ లో టాప్‌ లో ఉన్నది మన…