ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశంలో బిజీయస్ట్ ఎయిర్పోర్టుల్లో ఒకటి. ఇక్కడ నిత్యం రద్దీ అధికంగా ఉండటంతో నవీ ముంబై ప్రాంతంలో మరో ఎయిర్పోర్ట్ను సిద్దం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆధునీకతకు పెద్దపీఠ వేస్తూనే సర్వాంగ సుందరంగా, అద్భుతమైన కళాకృతులతో, ఎటు చూసినా కళ్లు జిగేల్మనిపించే సుందరాకృతులతో వావ్ అనిపించేలా రెడీ చేస్తున్నది. ఇప్పటికే చాలా వరకు నిర్మాణం పూర్తిచేసుకున్నది. ఫైనల్గా మెరుగులు దిద్దుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రాబోతున్న ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి. అవెలా ఉన్నాయో మీరే ఓ లుక్కేయండి. అంతర్జాతీయంగా విదేశాల్లో ఉన్న ఎయిర్పోర్టులతో పోటీ పడుతున్నట్టుగా లేదు. ఎక్కడా తగ్గేది లేదంటున్న భారత్ విమానయాన రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నది.
Related Posts

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ…దర్శనానికి 24 గంటల సమయం
Spread the loveSpread the loveTweetతిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢంలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, ఆషాఢం నడుస్తున్నప్పటికీ తిరుమలకు…
Spread the love
Spread the loveTweetతిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢంలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, ఆషాఢం నడుస్తున్నప్పటికీ తిరుమలకు…

నాగపూర్లో ఆర్ఎస్ఎస్ వందేళ్ల వేడుక… శక్తివంతమైన భారతానికి పిలుపు
Spread the loveSpread the loveTweetవిజయదశమి రోజైన అక్టోబర్ 2న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నాగపూర్లోని రెషింబాగ్ మైదానంలో వందేళ్ల మహాసభను నిర్వహించారు.…
Spread the love
Spread the loveTweetవిజయదశమి రోజైన అక్టోబర్ 2న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నాగపూర్లోని రెషింబాగ్ మైదానంలో వందేళ్ల మహాసభను నిర్వహించారు.…

వర్షాకాలంలోనే జ్వరాలు ఎందుకు వస్తాయో తెలుసా?
Spread the loveSpread the loveTweetవర్షాలు పడితే మనసు ఆనందంతో నిండిపోతుంది. చల్లని గాలి, పచ్చని ప్రకృతి మనసుకు హాయిగా ఉంటుంది. కానీ వర్షాకాలం వచ్చిందంటే, దానితో పాటు అనారోగ్య…
Spread the love
Spread the loveTweetవర్షాలు పడితే మనసు ఆనందంతో నిండిపోతుంది. చల్లని గాలి, పచ్చని ప్రకృతి మనసుకు హాయిగా ఉంటుంది. కానీ వర్షాకాలం వచ్చిందంటే, దానితో పాటు అనారోగ్య…