చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Related Posts
సత్య హీరో గా జెట్ లీ…
టాలీవుడ్ నటుడు సత్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్-కామెడీ సినిమా ‘జెట్లీ’. రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సత్య,…
టాలీవుడ్ నటుడు సత్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్-కామెడీ సినిమా ‘జెట్లీ’. రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సత్య,…
రిలీజ్ కి ముందే శాటిలైట్ OTT డీల్స్ కంప్లీట్ చేసిన ఆది సాయి కుమార్ శంబాలా టీం…
కల్కి సినిమా రిలీజ్ ఆయన తరవాత, ఆ టైల్ కథలు చాల వస్తున్నాయి… అంటే ఒక వైపు దయ్యాలు, దేవుడు, ఇంకో వైపు మాయ మర్మం, సైన్స్…
కల్కి సినిమా రిలీజ్ ఆయన తరవాత, ఆ టైల్ కథలు చాల వస్తున్నాయి… అంటే ఒక వైపు దయ్యాలు, దేవుడు, ఇంకో వైపు మాయ మర్మం, సైన్స్…