చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Related Posts
నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ తెలుసా???
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని 66 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నాడు. పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ తన స్టైల్, ఎనర్జీతో యువ హీరోలకు సైతం…
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని 66 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నాడు. పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ తన స్టైల్, ఎనర్జీతో యువ హీరోలకు సైతం…
సమంత రీ-ఎంట్రీకి సిద్ధం… ‘మా ఇంటి బంగారం’, ‘అరసన్’తో డబుల్ దుమ్ము!
తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన సమంత, గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వలన సినిమాల నుంచి కొంత విరామం…
తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన సమంత, గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వలన సినిమాల నుంచి కొంత విరామం…
తిరుమల SSD టోకెన్ల జారీ వివరాలు – సెప్టెంబర్ 2, 2025
సెప్టెంబర్ 2, 2025 తేదీకి తిరుమలలో SSD (సర్వదర్శన్ దివ్యదర్శన్) టోకెన్ల జారీకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రన్నింగ్ స్లాట్: 14వ స్లాట్ ప్రస్తుతం…
సెప్టెంబర్ 2, 2025 తేదీకి తిరుమలలో SSD (సర్వదర్శన్ దివ్యదర్శన్) టోకెన్ల జారీకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రన్నింగ్ స్లాట్: 14వ స్లాట్ ప్రస్తుతం…