చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Related Posts
దేశంలో తొలి డ్రెవర్లెస్ కారు…
Spread the loveSpread the loveTweetభారతీయ సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), విప్రో, అలాగే ఆర్వీ ఇంజినీరింగ్ కళాశాల…
Spread the love
Spread the loveTweetభారతీయ సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), విప్రో, అలాగే ఆర్వీ ఇంజినీరింగ్ కళాశాల…
రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ కీలక సమావేశం…13న శాంతిర్యాలి
Spread the loveSpread the loveTweetఈరోజు రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ కోర్ కమిటీ సమావేశం ఆల్వాల్లోని సత్య అపార్ట్మెంట్స్లో జరిగింది. సమావేశంలో రాబోయే అక్టోబర్ 13, 2025…
Spread the love
Spread the loveTweetఈరోజు రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ కోర్ కమిటీ సమావేశం ఆల్వాల్లోని సత్య అపార్ట్మెంట్స్లో జరిగింది. సమావేశంలో రాబోయే అక్టోబర్ 13, 2025…