ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా, భాజభజంత్రీల నడుమ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆలయ అనువంశిక పూజారి బంటుపల్లి వెంకటరావు స్వహస్తాలతో ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. ఆలయం బయటే ఆలయ అదికారులు ఏర్పాటు చేసిన ఉయ్యాల చుట్టూ ముమ్మారు ప్రదిక్షణలు చేసారు. అనంతపురం శ్రీశ్రీ శ్రీ పైడితల్లిని ఉయ్యాల లో కూర్చోబెట్టి… కాస్సేపు ఉయ్యాలను ఊపారు. ఈ కార్యక్రమం మొత్తం దేవాలయ ఆలయ ఈఓ శిరీష ఆధ్వర్యంలో జరుగగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ పోలీసులు, ఎస్టీఎఫ్ లు బందోబస్త్ నిర్వహించారు.కార్యక్రమానికి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Related Posts
శ్రీకృష్ణాష్టమి రోజున ఈ నియమాలు పాటించవలసిన ఏమిటి?
శ్రీకృష్ణాష్టమి రోజున పాటించవలసిన నియమాలు ఇలా ఉంటాయి. ఈ పండుగ భగవాన్ శ్రీకృష్ణుడి జన్మదినం కాబట్టి, భక్తులు కొన్ని నియమాలు, వ్రతాలు పాటించి పవిత్రంగా జరుపుకుంటారు. ఇవి…
శ్రీకృష్ణాష్టమి రోజున పాటించవలసిన నియమాలు ఇలా ఉంటాయి. ఈ పండుగ భగవాన్ శ్రీకృష్ణుడి జన్మదినం కాబట్టి, భక్తులు కొన్ని నియమాలు, వ్రతాలు పాటించి పవిత్రంగా జరుపుకుంటారు. ఇవి…
సందీప్ కిషన్ కొత్త మూవీ ‘సిగ్మా’…
తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న హీరో సందీప్ కిషన్, లేటెస్ట్ గా హై వోల్టేజ్ హైస్ట్ యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ గా…
తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న హీరో సందీప్ కిషన్, లేటెస్ట్ గా హై వోల్టేజ్ హైస్ట్ యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ గా…
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు రక్షణ – సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై…
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై…