కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
Check Out The Cast And Crew Details Of NC 24 Movie…
Tollywood’s ace actor Naga Chaitanya turned a year older and is celebrating his 39th birthday today. On this special occasion,…
Tollywood’s ace actor Naga Chaitanya turned a year older and is celebrating his 39th birthday today. On this special occasion,…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజాసాబ్ డైరెక్టర్ మారుతి
ప్రభాస్ రాజా సాబ్ సినిమా రిలీజ్ ట్రైలర్ అదిరిపోయిన సంగతి తెలిసిందే… ఐతే సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ మారుతి ఈరోజే తిరుమల శ్రీవారిని కుటుంబం తో…
ప్రభాస్ రాజా సాబ్ సినిమా రిలీజ్ ట్రైలర్ అదిరిపోయిన సంగతి తెలిసిందే… ఐతే సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ మారుతి ఈరోజే తిరుమల శ్రీవారిని కుటుంబం తో…
OTT Streaming Details Of Diwali Movies
Streaming Date: 6th November Streaming Platform: Amazon Prime Video Star Cast: Priyadarshi Pulikonda, Niharika NM, Rag Mayur, Vishnu Oi and Prasad…
Streaming Date: 6th November Streaming Platform: Amazon Prime Video Star Cast: Priyadarshi Pulikonda, Niharika NM, Rag Mayur, Vishnu Oi and Prasad…