కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
హైందవ ధర్మం చెబుతున్న శిఖ రహస్యం
పూర్వం రోజుల్లో హైందవులు అని చెప్పేందుకు శిఖను తప్పనిసరిగా పెట్టుకునేవారు. వర్ణాలను అనుసరించి శిఖలు ఉండేవి. తల వెనుక భాగంలో మ్రోకుట భాగానికి దగ్గరగా ఉంటే జుట్టును…
పూర్వం రోజుల్లో హైందవులు అని చెప్పేందుకు శిఖను తప్పనిసరిగా పెట్టుకునేవారు. వర్ణాలను అనుసరించి శిఖలు ఉండేవి. తల వెనుక భాగంలో మ్రోకుట భాగానికి దగ్గరగా ఉంటే జుట్టును…
HBD AR Rahman: Check Out The Top 15 Songs Of This Music Maestro…
Music maestro AR Rahman needs no introduction… Be it in stress, be it in a joyous mood or if you…
Music maestro AR Rahman needs no introduction… Be it in stress, be it in a joyous mood or if you…
ఏడేళ్ల తరువాత చైనాలో అడుగుపెట్టిన భారత ప్రధాని… డ్రోన్లతో ఘనస్వాగతం
తియాంజిన్లో ప్రధాని మోదీ – ఎస్సీఓ సదస్సులో కీలక చర్చలు 2025 ఆగస్టు 30న భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా దేశంలోని తియాంజిన్ నగరానికి చేరుకున్నారు.…
తియాంజిన్లో ప్రధాని మోదీ – ఎస్సీఓ సదస్సులో కీలక చర్చలు 2025 ఆగస్టు 30న భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా దేశంలోని తియాంజిన్ నగరానికి చేరుకున్నారు.…