కార్తీక మాసం వేళ… పరమేశ్వరుని మెడలో ఉండే నాగుపాము విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం దర్శనమిచ్చింది. పవిత్ర కార్తీక మాసం శుభ సందర్భాన కరుడుగట్టిన, కాఠిన్య మనసు ఉన్న ఖాకీల కంట పడింది. అయితే ఆ కాఠిన్యపు హృదయంతో చూడని విజయనగరం టూటౌన్ పోలీసులు విషపు జాతుల పట్ల కారణ్యమైన ప్రేమ చూపించి శహభాష్ అనిపించుకున్నారు. టూటౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కనకరాజుల ఆధ్వర్యంలో వారిచ్చిన ఆదేశాలతోకానిస్టేబుల్ రమేష్ చాకచక్యంగా స్టేషన్ ఆవరణలో కనిపించిన ఆ పాముకు నమస్కరించి… ఎలాంటి భయం, బెదురు లేకుండా చేత్తోనే ఆ విషపు సర్పాన్ని పట్టుకొని స్టేషన్ పక్కనే పొదల్లో పడేశారు. ఏదైనా కార్తీక మాసం పూట పోలీస్ స్టేషన్ లో ఖాకీల కంట పడిన ఆ పాము ను ఇదే ఖాకీలు కొట్టకుండా, చంపకుండా కనికరం జాలి, దయ, గుణాలు చూపించారంటే అతిశయోక్తే.
Related Posts
విశాఖ మరో ముంబై కానున్నదా? జోరుగా రియల్ వ్యాపారమే కారణమా?
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధి చర్చలో ఈరోజు కేంద్రబిందువుగా మారింది విశాఖపట్నం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు పరిమితమవడంతో, ఆంధ్రప్రదేశ్కు ఆర్థికంగా ముందుకు నడిపించే ఒక పెద్ద…
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధి చర్చలో ఈరోజు కేంద్రబిందువుగా మారింది విశాఖపట్నం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు పరిమితమవడంతో, ఆంధ్రప్రదేశ్కు ఆర్థికంగా ముందుకు నడిపించే ఒక పెద్ద…
కోరిక నెరవేరితే…ఉడిపిలో ఏం చేస్తారో తెలుసా?
దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. అందులో కొన్ని ఆలయాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. కొన్ని ఆలయాలు వైదికమైన సంప్రదాయలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ఆలయాలు కొన్ని కర్ణాటకలోనూ…
దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. అందులో కొన్ని ఆలయాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. కొన్ని ఆలయాలు వైదికమైన సంప్రదాయలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ఆలయాలు కొన్ని కర్ణాటకలోనూ…