మొంథా తుఫాన్ రహస్యం: కాకినాడ తీరాన్ని దాటినా… ఖమ్మం, వరంగల్ జిల్లాలపై ఎందుకు విపరీత ప్రభావం?
తూర్పు గోదావరి జిల్లాలోని నరసాపురం వద్ద మొంథా తుఫాన్ తీరం దాటింది. సాధారణంగా తుఫాన్లు తీర ప్రాంతాలకే భారీ నష్టం కలిగిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా…