మొంథా తుఫాన్‌ రహస్యం: కాకినాడ తీరాన్ని దాటినా… ఖమ్మం, వరంగల్‌ జిల్లాలపై ఎందుకు విపరీత ప్రభావం?

తూర్పు గోదావరి జిల్లాలోని నరసాపురం వద్ద మొంథా తుఫాన్‌ తీరం దాటింది. సాధారణంగా తుఫాన్లు తీర ప్రాంతాలకే భారీ నష్టం కలిగిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా…

కర్మలు జ్ఞానంతో ఎలా కాలిపోతాయి..శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం ఇదే

మన జీవితంలో ప్రతి క్షణం కర్మలతో నిండివుంటుంది. మనం చేసే ప్రతి పని, మాట, ఆలోచన కూడా ఒక కర్మే. కానీ ఆ కర్మలు మనల్ని బంధించకుండా…

పోక్సో చట్టంపై సుప్రీంలో కీలక విచారణలు

భారత సుప్రీంకోర్టు నవంబర్‌ 12 నుంచి ఒక కీలక పిటిషన్‌పై విచారణ ప్రారంభించనుంది. ఈ పిటిషన్‌ను న్యాయవాది మహువా మోయిత్రా తదితరులు దాఖలు చేశారు. దీనిలో పోక్సో…

ఉత్తమ సంతానం ఎలా కలుగుతుంది…గరుడపురాణం చెప్పిన రహస్యం ఇదే

హిందూ శాస్త్రాలలో గరుడపురాణం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇది కేవలం మరణానంతర జీవితం గురించి మాత్రమే కాకుండా, సజీవుల జీవన విధానం, ధర్మాచరణం, కుటుంబ సౌభాగ్యం…

అర్థరాత్రి ఖాకీల తనిఖీలు… పట్టుబడ్ఠ పాత నేరస్దుడు

విజయనగరం రూరల్ పోలీసులు బుధవారం అర్థరాత్రి నాకాబంధీ నిర్వహించారు. ఉగ్రవాది సిరాజ్ అరెస్ట్ తో నగరంలో అలాంటి జాడలు ఉన్నాయోమో నాకాబంధీ చేసి చూడాలని హోం శాఖ…

కార్తీకమాసంలో కార్తీక పురాణం ఎందుకు చదవాలి?

హిందూ ధర్మంలో కార్తీకమాసం అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో దేవతారాధన, దీపదానం, ఉపవాసం, నదీస్నానం, పురాణశ్రవణం వంటి క్రతువులు ఆధ్యాత్మిక ఉద్ధరణకు దారితీస్తాయని గ్రంథాలు…

కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు..దేనికి సంకేతం

కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లె—నేటి బ్రహ్మంగారి మఠం—ఆధ్యాత్మిక చరిత్రలో ఒక పవిత్ర స్థలం. ఇక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి పొందారు. ఆయన చేత నిర్మించబడిన మఠం,…

ఇండియా రష్యా మద్య గ్యాస్‌ ఒప్పందం

పశ్చిమదేశాల ఆర్థిక ఆంక్షల మధ్య రష్యా తన ఎనర్జీని ఆసియా దేశాలకు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇండియాను “KEY PARTNER”గా పేర్కొంటూ, ప్రస్తుత…

జమైకా రాజధానిని అతలాకుతలం చేసిన హరికేన్ మెలిస్సా

కింగ్స్టన్ సముద్రతీర ప్రాంతాల్లో రాత్రి ఒక్కసారిగా అలలు పెరిగి ఇళ్లలోకి నీళ్లు ముంచెత్తాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ టవర్లు కూలిపోవడంతో సంప్రదింపులు…

కార్తీకమాసంలో మహాకాళేశ్వరుని దర్శనం

దేవతలు సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే మహాకాళేశ్వరుడిని కార్తీకమాసంలో తప్పనిసరిగా దర్శించుకోవాలి. భక్తితత్పరతకు మహాకాళేశ్వర లింగం చిహ్నం. దూషణుడు అనే రాక్షసుడిని మహాశివుడు కాలుడి రూపంలో శివలింగం…