భారత్‌తో యూకే సరికొత్త మైత్రి

యూకే ప్రధాని కియర్‌ స్టార్మర్‌ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యారు. అయితే, ఆయనతో పాటు 125…

తిరుమల పూలబావి రహస్యం

శ్రీవేంకటేశ్వర స్వామివారికి సమర్పించిన పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలో ఉన్న ఓ బావిలో వేస్తుంటారు. ఈ బావినే పూలబావి అని పిలుస్తారు. ఈ పూలబావికే భూతీర్థం…

ఆటో డ్రైవర్ల సమస్యకు హైడ్రా శాశ్వత పరిష్కారం

హైదరాబాద్‌లో ప్రధాన సమస్య ట్రాఫిక్‌, పార్కింగ్‌. ఈ రెండు సమస్యలు ప్రజలను వాహనదారులను ఎంతగానో ఇబ్బంది పెడుతుంటాయి. వీటినుంచి బయటపడేందుకు అటు అధికారులు కృషి చేస్తున్నప్పటికీ పెరుగుతున్న…

రాశిఫలాలు – ఈరోజు ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి

మేషరాశి (Aries):చంద్రుడు మీ రాశిలో సంచరిస్తున్నందున ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. పనుల పట్ల చురుకుదనం ఉంటుంది. అనుకోని ఆహ్వానం రావచ్చు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ…

ఇప్పటికైనా ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు పరిష్కారం దొరుకుతందా?

ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేట సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీరప్రాంతంలోని సమస్యలను పలుమార్లు గతంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఉపయోగం లేకుండా…

ఆధార్‌ లేకుంటే ట్రైన్‌ టికెట్‌ దొరకదు

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణించే వాటిల్లో ట్రైన్‌ ఒకటి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. సాధారణ ప్రజల నుంచి ధనవంతుల వరకు వివిధ క్లాసుల్లో…

అరుణాచల్‌ ప్రదేశ్‌లో అద్భుత శివలింగం…గంగమ్మ ఒడిలో

భారత భూమి ఆధ్యాత్మికతకు నిలయమైతే, ఆధ్యాత్మికతకు ప్రతీక మహాశివుడు. అటువంటి మహాశివుడు స్వయంగా లింగరూపంలో ప్రత్యక్షమై ఉన్న పవిత్ర స్థలం అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh)లోని సిద్ధేశ్వరనాథ్‌ ఆలయం.…

పెరిగిన ఆర్టీసీ చార్జీలు… భరించలేమంటున్న ప్రజలు

హైదరాబాద్‌ నగరంలో ప్రయాణించే సిటీ బస్సుల్లో చార్జీలను పెంచుతూ ఆర్టీసి నిర్ణయం తీసుకున్నది. కనీస చార్జీలపై 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ప్రజలు…