సిరిమాను జాతరకు భద్రత కట్టుదిట్టం

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం,ఇల‌వేల్పు ,విజ‌య‌న‌గ‌రం ఆడ‌ప‌డుచుశ్రీశ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి సిరిమాను జాతర విజయవంతంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా…

నవరాత్రుల సమయంలో కోల్‌కతా నగరాన్ని ముంచెత్తిన వరదలు

2025 సెప్టెంబర్‌ 23న కోల్‌కతా నగరం దశాబ్దాల్లోనే అత్యంత భారీ వర్షాన్ని ఎదుర్కొంది. ఒకే రాత్రిలో 327 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో నగరం మొత్తంలో తీవ్ర జలప్రళయం…

గోంగూర పచ్చడి ఇలా చేస్తే…లొట్టలేసుకుంటూ తినేస్తాం

ఆంధ్రప్రాంతపు ప్రత్యేకత చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది గోంగూర పచ్చడి. పుల్లగా, కారంగా ఉండే ఈ పచ్చడి అన్నం మీద వేస్తే చాలు… విందుభోజనం చేసినంత ఆనందం…

కోరిక నెరవేరితే…ఉడిపిలో ఏం చేస్తారో తెలుసా?

దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. అందులో కొన్ని ఆలయాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. కొన్ని ఆలయాలు వైదికమైన సంప్రదాయలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ఆలయాలు కొన్ని కర్ణాటకలోనూ…

జ్యోతిష్యం ప్రకారం సెప్టెంబర్‌ 23న ఈ రాశుల జాతకం మారుతుంది

మేషం మేషరాశి వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. పనుల్లో కొత్త అవకాశాలు కనబడతాయి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.…

హెచ్‌1బి వీసా ఫీజు పెంపుపై మద్రాస్‌ ఐఐటీ డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశాభివృద్ధికి ట్రంప్‌ పరోక్షంగా సహకరిస్తున్నారా అంటే ప్రస్తుత విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఒకరిపై ఆధారపడటం ఎప్పుడైతే నిలిపివేస్తామో అప్పటి నుంచే మన అభివృద్ధి ప్రారంభం అవుతుంది. కొత్త…

దసరా శరన్నవరాత్రులుః గాయత్రిదేవి అలంకరణ విశిష్టత

దసరా శరన్నవరాత్రులు మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగలు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అవతారాలలో ఆరాధిస్తారు. శరన్నవరాత్రుల్లో భాగంగా రెండోరోజు అమ్మవారిని గాయత్రి…

ఆఫ్ఘన్‌ బాలుడి సాహసంః విమానం ల్యాండింగ్‌ గేర్‌లో దాక్కొని ప్రయాణం

ఆశ్చర్యపరిచే ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్‌ 21, 2025న కాబూల్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన కామ్‌ ఎయిర్‌ విమానం RQ-4401 వెనుక భాగంలోని సెంట్రల్‌ ల్యాండింగ్‌…