Native Async

చైనా రష్యా మధ్య సరికొత్త ఒప్పందం… తెరుచుకున్న ఆర్కిటిక్‌ వాణిజ్యం

రష్యా – చైనా దేశాలు ప్రపంచ వాణిజ్య పటంలో ఒక చారిత్రాత్మక అడుగు వేశాయి. ఈ రెండు దేశాలు “నార్తర్న్ సీ రూట్” అభివృద్ధి కోసం ఒక…

అమెరికా, రష్యాలను వెనక్కనెట్టి…రెండోస్థానానికి చేరిన భారత్‌ రైల్వే

భారత రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రజారవాణా వ్యవస్థలో మూడో స్థానంలో ఉన్న భారత్‌ తాజాగా సరుకుల రవాణాలో రెండో స్థానానికి చేరుకుంది. 2024-25వ…

జులై 2025లో ఆర్బీఐ డేరింగ్‌ నిర్ణయం…

డాలర్‌తో రూపాయి మారక విలువ పెరుగుతుండటం అంతర్జాతీయంగా కొంత ఇబ్బందికరమైన అంశమే అయినప్పటికీ, అమెరికాతో వాణిజ్య సంబంధాలు సన్నగిల్లుతున్న నేపథ్యం, రూపాయితోనే అంతర్జాతీయ దేశాలతో భారత్‌ ట్రేడింగ్‌…

అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ శ్లాబ్‌… మార్కెట్‌కు డిమాండ్‌ పెరుగుతుందా?

జీఎస్టీ 2.0 నేటి నుంచి అమల్లోకి వచ్చింది. సామాన్యులకు ఊరటనిచ్చే విధంగా సంస్కరణలు చేపట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గతంలో జీఎస్టీ శ్లాబ్‌లు 5 శాతం,…

హిండెన్‌బర్గ్‌పై అదానీ విజయం

అదానీ గ్రూప్ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, తన భార్య ప్రీతి అదానీతో కలిసి అహ్మదాబాద్‌లోని జైన దేవాలయాన్ని ఆదివారం దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొన్ని నెలలుగా…

Adani సిమెంట్స్‌ వరల్డ్‌ రికార్డ్‌…

సెప్టెంబర్ 18, 2025న, అదానీ సిమెంట్ తన భాగస్వామి PSP ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌తో కలసి, భారత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో విశ్వ ఉమియాధం మఠ స్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద…

చైనా మరో ముందడుగు…షిప్పుల్లోనే ఇంథనం తయారీ

ఇప్పటికే పలు సాంకేతిక విభాగాల్లో దూసుకుపోతున్న చైనా మరో ముందడుగు వేసింది. ఎక్కడో ఒకచోట ముడి చమురు ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయిన ముడి చమురును…

దిగొచ్చిన కార్లు…రోడ్లు బిజీ కానున్నాయా?

జీఎస్టీలో మార్పులు చేసిన తరువాత ధరల్లో హెచ్చుతగ్గులు కానున్న సంగతి తెలిసిందే. ప్రీమియం వస్తువులు మినహా మిగతా వాటిపై ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే కార్లు తమ…

రూపాయి విలువ తగ్గినపుడు బంగారంపై పెట్టుబడులు ఎందుకు పెరుగుతాయి?

భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా, సంపదను రక్షించే భద్రమైన పెట్టుబడిగా భావిస్తారు. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి పరిస్థితుల్లో బంగారం…

సెమీ కండక్టర్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఈరోజు భారత ప్రధాని ఢిల్లీలో సెమికాన్‌ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఐఎస్‌ఆర్‌కి చెందిన మొహాలీ సెమీకండక్టర్‌ లాబ్‌లో డెవలప్‌…