కేంద్రం కీలక అడ్వైజరీ.. ఇరాన్‌లో ఉన్న భారతీయులు జాగ్రత్త

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణం కాలేదని పేర్కొంటూ, అవసరమైతే వెంటనే దేశం విడిచి రావాలని…

తమిళనాడు ఎన్నికలుః డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే పార్టీల మేనిఫెస్టో… ప్రజలకు ఎంతవరకు ఉపయోగం

తమిళనాడు ఎన్నికల వేళ ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, అలాగే కొత్తగా దృష్టి ఆకర్షిస్తున్న టీవీకే తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఈ హామీలు ప్రజలకు…

పుదుచ్చేరిలో విజయ్‌ హామీలు – వారందరికీ 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ

పుదుచ్చేరిలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతున్న వేళ, కొత్త రాజకీయ సమీకరణాలు, హామీలు, విమర్శలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తన పార్టీ తమిళగ…

విజయ్‌పై ఎన్నికల సంఘం కేసు

ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్టుగా ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ప్లయింగ్ స్క్వాడ్ అధికారి కుమార్ ఫిర్యాదు అందించిన…

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస… ఇళ్లకు నిప్పు

మణిపూర్‌లో మరోసారి అశాంతి వాతావరణం నెలకొంది. ఉఖ్రుల్ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న…

తన హెల్త్‌ సీక్రెట్‌ను రివీల్‌ చేసిన ప్రధాని మోదీ…

రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ప్రధాని, కాంగ్రెస్…

ఆడపిల్లలకు అండగా కేంద్రం… మారుతున్న భారతానికి బలమైన పథకాలు ఇవే

ఒకప్పుడు ఇంటి నాలుగు గోడల మధ్యే పరిమితమయ్యిందని భావించిన ఆడపిల్ల, నేడు భారతదేశానికి గర్వకారణంగా మారుతోంది. యుద్ధ విమానాల కాక్‌పిట్‌ నుంచి అంతరిక్ష ప్రయోగాల ల్యాబ్‌ వరకు—ఎక్కడ…

ఆకట్టుకుంటున్న రాష్ట్రపతి భవన్‌ అట్‌ హోమ్‌ ఆహ్వాన పత్రిక

భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day) సిద్దమౌతున్నది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ ప్రముఖులను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నది. ఇందులో భాగంగానే ఆహ్వానితులకు ఆహ్వాన…

బగురుంబా ద్వౌలో బోడో సంస్కృతి వైభవం… గువాహటిలో ప్రధాని మోదీ భావోద్వేగ వ్యాఖ్యలు

గువాహటిలో నిర్వహించిన బగురుంబా ద్వౌ కార్యక్రమం అస్సాం సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టినట్టుగా నిలిచింది. ఈ వేడుకకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, బోడో జాతి కళలు,…

వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల చార్జీలు… బాబోయ్‌ సామాన్యుడు ఎక్కాలంటే కష్టమే

బొగ్గుబండి నుంచి నేటి వందేభారత్‌ రైళ్ల వరకు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో వందేభారత్‌ పేరిట రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ రైళ్లు కేవలం ఉదయం సమయంలో…