కేంద్రం కీలక అడ్వైజరీ.. ఇరాన్లో ఉన్న భారతీయులు జాగ్రత్త
ఇరాన్లో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణం కాలేదని పేర్కొంటూ, అవసరమైతే వెంటనే దేశం విడిచి రావాలని…
Latest News, Analysis, Trending Stories in Telugu
ఇరాన్లో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణం కాలేదని పేర్కొంటూ, అవసరమైతే వెంటనే దేశం విడిచి రావాలని…
తమిళనాడు ఎన్నికల వేళ ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, అలాగే కొత్తగా దృష్టి ఆకర్షిస్తున్న టీవీకే తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఈ హామీలు ప్రజలకు…
పుదుచ్చేరిలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతున్న వేళ, కొత్త రాజకీయ సమీకరణాలు, హామీలు, విమర్శలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తన పార్టీ తమిళగ…
ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్టుగా ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ప్లయింగ్ స్క్వాడ్ అధికారి కుమార్ ఫిర్యాదు అందించిన…
మణిపూర్లో మరోసారి అశాంతి వాతావరణం నెలకొంది. ఉఖ్రుల్ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న…
రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ప్రధాని, కాంగ్రెస్…
ఒకప్పుడు ఇంటి నాలుగు గోడల మధ్యే పరిమితమయ్యిందని భావించిన ఆడపిల్ల, నేడు భారతదేశానికి గర్వకారణంగా మారుతోంది. యుద్ధ విమానాల కాక్పిట్ నుంచి అంతరిక్ష ప్రయోగాల ల్యాబ్ వరకు—ఎక్కడ…
భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day) సిద్దమౌతున్నది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ ప్రముఖులను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నది. ఇందులో భాగంగానే ఆహ్వానితులకు ఆహ్వాన…
గువాహటిలో నిర్వహించిన బగురుంబా ద్వౌ కార్యక్రమం అస్సాం సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టినట్టుగా నిలిచింది. ఈ వేడుకకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, బోడో జాతి కళలు,…
బొగ్గుబండి నుంచి నేటి వందేభారత్ రైళ్ల వరకు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో వందేభారత్ పేరిట రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ రైళ్లు కేవలం ఉదయం సమయంలో…