హైకోర్టు ఇచ్చిన పరువు తీర్పు… బాబాయ్‌కి బెయిలు

మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు హైకోర్టు బెయిల్…

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై దుమారం… బాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా…

రేపటి నుంచి పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

•9వ తేదీన సంక్రాంతి సంబరాలకు శ్రీకారం•పిఠాపురం వేదికగా ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’•పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు•10వ తేదీ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా…

హైడ్రోజన్‌ ట్రైన్‌ వచ్చేసింది…

భారత రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఈరోజు హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ట్రయల్ రన్‌ను ప్రారంభించింది.…

భూ మాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచాలి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

•ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిది•విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి•50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికల అమలులో ఉద్యాన శాఖ పాత్ర…

అనుమతులు ఉన్నా మైనింగ్ కి అడ్డు తగులుతున్నారు

•పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసిన ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్•చట్టపరంగా…

సంక్రాంతి పండుగవేళ టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం… అందుబాటులో 6431బస్సులు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. పండుగ…

విశాఖలో క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషిచేద్దాం

విశాఖపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వార్డు, జిల్లా స్థాయి కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ విశాఖ…

ఖమ్మం బీఆర్ఎస్‌ సర్పంచులతో కేటీఆర్‌ బేటీ

ఖమ్మం జిల్లాలో పర్యటనలో భాగంగా కేటీఆర్‌ ఈరోజు నూతనంగా ఎంపికైన బీఆర్ఎస్‌ పార్టీ గ్రామ సర్పంచులతో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన లైవ్‌ ప్రసారం అవుతోంది.

24 గంటల వ్యవధిలో రెండు రికార్డులు

ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్‌ (NH-544G)పై జాతీయ రహదారుల సంస్థ NHAI, ఎం/ఎస్ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్…