Native Async

ప్రపంచ ఛాంపియన్స్‌తో ప్రధాని మోదీ

దేశానికి నాయకుడు అంటే కేవలం పార్టీ వ్యవహారాలు అధికారంలోకి వస్తే పాలన వ్యవహారాలు మాత్రమే చూసుకోవడం కాదు. దేశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రమోట్‌ చేయాలి. ప్రతి…

ఉత్తరాంధ్ర ఇలవేల్పును దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ

ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ…

అభ్యుదయం సైకిల్ యాత్ర

మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రారంభ‌మైన‌ “అభ్యుదయం సైకిల్ యాత్ర” ను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఆదేశాలతో, విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఉత్తర్వులతో జిల్లాలోని…

ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం

‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి…

కేరళ మారుతోంది…కమలం వికసిస్తోంది

కేరళలో ఒకప్పుడు బీజేపీకి అభ్యర్థులను నిలబెట్టేందుకు చాలా తంటాలు పడేది. అభ్యర్థులు దొరక్క అవస్థలు పడింది. ఆ పార్టీకి చేతివేళ్లపై లెక్కపెట్టేంత మంది నాయకులు మాత్రమే ఉండేవారు.…

శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పరిధిలో కొబ్బరి రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఆ సమావేశం ముఖ్యాంశాలు: •డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం, కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం డ్రెయిన్ పొంగి…

గ్రామ సచివాలయాల నిర్మాణం, ఉద్యోగుల పదోన్నతులపై అధ్యయనం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

•మార్చి నాటికి నివేదిక రూపొందించాలి•సచివాలయ సిబ్బంది పదోన్నతులపై మంత్రుల బృందం, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సచివాలయాల పని…

ఐ.ఎస్. జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. డ్రెయిన్ నిర్మాణంలో…

మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

•ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం•రూ.8.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు•ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూమి కేటాయింపు రాష్ట్ర…

పొంగుటూరు–లక్కవరం రహదారి అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు పొంగుటూరు – లక్కవరం రహదారిని పరిశీలించారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం…

🔔 Subscribe for Latest Articles