ఈ రోజు వేదమాత గాయత్రి దేవి జయంతి. పార్వతీదేవికి సొంతమైన ఆత్మసౌందర్యం, సాహసం, లక్ష్మీదేవికి చెందిన సౌకుమార్యం, ఐశ్వర్యం, సరస్వతీదేవి అందమైన రూపం, విజ్ఞానం.. కలబోసిన రూపం గాయత్రీ రూపం. మూడు ప్రధాన అధిదేవతల లక్షణాలు కలిగి, పరమాత్మకు మాత్రమే సాధికారత కలిగిన వేదవిజ్ఞానానికి, స్త్రీరూప వేద నిధి గాయత్రీ. అందుకే వేదమాతగా కొలవబడుతున్నది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం జ్యేష్ఠ శుక్ల పక్ష ఏకాదశి రోజు గాయత్రీ రూపం అవతరించినది అని కథనం. గాయత్రీదేవి గురించి, గాయత్రీ మంత్ర విశిష్టత గురించి, మంత్రోచ్చారణ ద్వారా కలిగే ఉపయోగాలు గురించి బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు.ఈ రోజు భక్తులు గాయత్రీ మంత్ర జపం చేయడం ద్వారా తమ అజ్ఞానం తొలగి హేతు బద్ద విజ్ఞానం లభిస్తుంది అని నమ్మకం. గాయత్రీ జయంతి తిథి నిర్ణయంలో ఏకాభిప్రాయం లేనందువలన, దేశంలో ఎక్కువ ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి రోజు గాయత్రీ జయంతి జరుపుకుంటారు.
Related Posts

ఇంటికింద మెట్లను ఇలా వాడుతున్నారా…వాస్తు నియమాలు పాటించాల్సిందే
మన ఇండ్లలో మెట్లకింద ఉన్న ఖాళీ స్థలం గురించి చాలామందికి పెద్దగా పట్టింపు ఉండదు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ స్థలం ఎంతో కీలకమైనదిగా పరిగణించబడుతుంది.…
మన ఇండ్లలో మెట్లకింద ఉన్న ఖాళీ స్థలం గురించి చాలామందికి పెద్దగా పట్టింపు ఉండదు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ స్థలం ఎంతో కీలకమైనదిగా పరిగణించబడుతుంది.…

యోగిని ఏకాదశి రోజున చేసే ఈ చిన్నపని…పెద్ద అదృష్టాన్ని ఇస్తుంది
ఏకాదశి తిథి యొక్క పవిత్రత హిందూ ధర్మశాస్త్రాలలో ఏకాదశి తిథికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశులలో ఒకటి శుక్లపక్ష ఏకాదశి,…
ఏకాదశి తిథి యొక్క పవిత్రత హిందూ ధర్మశాస్త్రాలలో ఏకాదశి తిథికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశులలో ఒకటి శుక్లపక్ష ఏకాదశి,…

గోల్కొండబోనాలు – జగదాంబ అమ్మవారి మహిమ మూలపురాణం ఇదే
పండుగకు పునాది: శక్తి ఆరాధన తెలంగాణలో ఆషాఢ మాసం అనగానే ప్రజలు మొదట గుర్తు పెట్టుకునే పండుగ బోనాలు. ఇది కేవలం పండుగ కాదు – ప్రజల…
పండుగకు పునాది: శక్తి ఆరాధన తెలంగాణలో ఆషాఢ మాసం అనగానే ప్రజలు మొదట గుర్తు పెట్టుకునే పండుగ బోనాలు. ఇది కేవలం పండుగ కాదు – ప్రజల…