పరాశర సంహిత ప్రకారం జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు ఆంజనేయస్వామికీ, ఆరవ సూర్యుని స్థానంలో ఉన్న సూర్య భగవానుని కుమార్తె సువర్చలాదేవి కి వివాహం జరుగుతుంది అని కథనం. రామాయణం,ఇతర పురాణాల ప్రకారం, చిరంజీవి అయిన హనుమంతుడు బ్రహ్మచారి. కానీ బ్రహ్మ వైవర్తపురాణము ప్రకారం హనుమంతుడు రాబోయే కాలంలో బ్రహ్మ స్థానాన్ని అందుకునే 9వ బ్రహ్మ అని, బ్రహ్మ స్థానంలో ఉండే శక్తివంతునికి, స్తీరూప శక్తి తోడు ఖచ్చితంగా ఉండాలనే నిభందనలు ఉండటంతో, అప్పటికే సూర్యభగవానుడు, హనుమంతుడికి తన కుమార్తె సువర్చలను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకోవడం వలన, ఈ రోజు హనుమంతుని కి వివాహము జరుగుతుంది అని కథనం. అందువలన ఈ రోజు శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం భక్తులు జరుపుకుంటారు.
Related Posts

వైవాహిక జీవితానికి సప్తపదికి ఉన్న సంబంధం ఏంటి?
Spread the loveSpread the loveTweetసప్తపది అంటే అర్ధం ఏంటి? వివాహం జీవితంలో జరిగే అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అనుకోవడం…
Spread the love
Spread the loveTweetసప్తపది అంటే అర్ధం ఏంటి? వివాహం జీవితంలో జరిగే అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అనుకోవడం…

మాస శూన్య తిథిలో శుభకార్యాలు ఎందుకు చేయరు?
Spread the loveSpread the loveTweetహిందూ కాలగణనలో కొన్ని ప్రత్యేకమైన తిథులు శుభకార్యాలకు అనుకూలంగా ఉండవు. వాటిలో ముఖ్యమైనది మాస శూన్య తిథి. ఇది శాస్త్రపూర్వకంగా అగ్ని పురాణం, నారద…
Spread the love
Spread the loveTweetహిందూ కాలగణనలో కొన్ని ప్రత్యేకమైన తిథులు శుభకార్యాలకు అనుకూలంగా ఉండవు. వాటిలో ముఖ్యమైనది మాస శూన్య తిథి. ఇది శాస్త్రపూర్వకంగా అగ్ని పురాణం, నారద…

గౌరీకుండ్లో స్నానం చేయకుండా కేదార్నాథ్ వెళ్తున్నారా…ఈ ఇబ్బందులు తప్పవు
Spread the loveSpread the loveTweetచార్ధామ్ యాత్రలో గౌరీకుండ్ ప్రాముఖ్యత చార్ధామ్ యాత్ర అనేది హిందూ ధార్మిక జీవితంలో అత్యంత పవిత్రమైన యాత్ర. ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్,…
Spread the love
Spread the loveTweetచార్ధామ్ యాత్రలో గౌరీకుండ్ ప్రాముఖ్యత చార్ధామ్ యాత్ర అనేది హిందూ ధార్మిక జీవితంలో అత్యంత పవిత్రమైన యాత్ర. ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్,…