తిరుమలలో ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవను ఘనంగా నిర్వహిస్తుంటారు. కాగా, అక్టోబర్ 7వ తేదీన పౌర్ణమి తిథి కావడంతో గరుడ సేవను నిర్వహించేందుకు టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరెరగనున్నారు. గరుడ వాహనంలో భక్తులను కటాక్షించేందుకు మాడవీధుల్లోకి వచ్చే స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం నుంచే మూలవిరాట్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. ఉదయం మూలవిరాట్ను, రాత్రికి మలయప్ప స్వామిని దర్శించుకుంటే జన్మ తరిస్తుందని భక్తుల నమ్మకం.
Related Posts
గురవే సర్వ లోకానం…!
Spread the loveSpread the loveTweetపరమపూజనీయ శ్రీ స్వామి అంతర్ముఖానంద (శ్రీగురూజీ) 75వ జయంతి ఉత్సవం ప్రపంచ వ్యాప్తంగా శ్రవణం నక్షత్రం రోజున జరుగుతోంది. సదా ప్రాణాయామంతో యావత్ శిష్య…
Spread the love
Spread the loveTweetపరమపూజనీయ శ్రీ స్వామి అంతర్ముఖానంద (శ్రీగురూజీ) 75వ జయంతి ఉత్సవం ప్రపంచ వ్యాప్తంగా శ్రవణం నక్షత్రం రోజున జరుగుతోంది. సదా ప్రాణాయామంతో యావత్ శిష్య…
ఈ విషయం తెలిస్తే కాలభైరవుడిని అస్సలు వదలం
Spread the loveSpread the loveTweet“భయాన్ని అణిచేసే శక్తికి – భైరవుడు!” హిందూ ధర్మంలో ప్రతి దేవతా స్వరూపం ఒక తత్వాన్ని సూచిస్తుంది. అయితే కాల భైరవుడు మాత్రం భయం…
Spread the love
Spread the loveTweet“భయాన్ని అణిచేసే శక్తికి – భైరవుడు!” హిందూ ధర్మంలో ప్రతి దేవతా స్వరూపం ఒక తత్వాన్ని సూచిస్తుంది. అయితే కాల భైరవుడు మాత్రం భయం…
చద్రగ్రహణం రోజున ఉత్తర భారతదేశంలో తెరిచే ఆలయాలు ఈ మూడే
Spread the loveSpread the loveTweetసెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనున్నది. అయితే, మధ్యాహ్నం సమయంలో చంద్రగ్రహణం ఏర్పడటం వలన భారత్ వంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపించదు. కానీ,…
Spread the love
Spread the loveTweetసెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనున్నది. అయితే, మధ్యాహ్నం సమయంలో చంద్రగ్రహణం ఏర్పడటం వలన భారత్ వంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపించదు. కానీ,…