భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి ఇంచార్జ్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయడు ఏం సాధించారని ప్రశ్నించారు. విమానాశ్రయానికి సంబందించి స్థల సేకరణ, పెట్టుబడులు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇలా అన్ని పనులు గత జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు కేవలం హంగు ఆర్భాటం కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి గొప్పలకే పరిమితం అవ్వడం దౌర్భాగ్యమన్నారు
Related Posts
సుంకాల కథ… ఇలా మొదలు
Spread the loveSpread the loveTweetసుంకాలు విధింపు చరిత్ర: ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు ప్రపంచంలో సుంకాలు విధింపు చాలా ప్రాచీనమైనది. ప్రాచీన కాలంలో, మార్కెట్లలో సరకులు…
Spread the love
Spread the loveTweetసుంకాలు విధింపు చరిత్ర: ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు ప్రపంచంలో సుంకాలు విధింపు చాలా ప్రాచీనమైనది. ప్రాచీన కాలంలో, మార్కెట్లలో సరకులు…
కోటా విద్యార్థుల పరిష్కారానికి సరికొత్త యాప్
Spread the loveSpread the loveTweetకోటాలో విద్యార్థుల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. పోటీ పరీక్షల కోచింగ్ కోసం కోట్ల మంది విద్యార్థులు వచ్చే ఈ నగరంలో ఆత్మహత్యలు…
Spread the love
Spread the loveTweetకోటాలో విద్యార్థుల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. పోటీ పరీక్షల కోచింగ్ కోసం కోట్ల మంది విద్యార్థులు వచ్చే ఈ నగరంలో ఆత్మహత్యలు…
నాట నాటు సాంగ్ పాప్ సింగర్ భద్రతపై ఆందోళన
Spread the loveSpread the loveTweetదక్షిణ కొరియాలో ప్రముఖుల భద్రతా సమస్య మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగిన బీటీఎస్ (BTS) స్టార్ జియోన్…
Spread the love
Spread the loveTweetదక్షిణ కొరియాలో ప్రముఖుల భద్రతా సమస్య మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగిన బీటీఎస్ (BTS) స్టార్ జియోన్…