కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
దసరా కానుకగా రాజుగారి గది 4: శ్రీచక్రం’ అఫీషియల్ అనౌన్స్మెంట్…
టాలీవుడ్ లో హారర్ ఫ్రాంచైజ్ కి కొత్త నిర్వచనం ఇచ్చిన ‘రాజుగారి గది’ సిరీస్ మళ్లీ రాబోతోంది. దసరా పర్వదినం సందర్భంగా, సౌత్ ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్…
టాలీవుడ్ లో హారర్ ఫ్రాంచైజ్ కి కొత్త నిర్వచనం ఇచ్చిన ‘రాజుగారి గది’ సిరీస్ మళ్లీ రాబోతోంది. దసరా పర్వదినం సందర్భంగా, సౌత్ ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్…
ట్యాంక్బండ్ హీరో శివకు సీఎం రేవంత్ రెడ్డి సహాయం… రూ.5 లక్షలు, కుమారుడికి హోం గార్డ్ ఉద్యోగం
ట్యాంక్బండ్పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.…
ట్యాంక్బండ్పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.…