చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Related Posts
తెలుగు ప్రజల గుండెల్లో గురజాడ చెరగని ముద్ర
Spread the loveSpread the loveTweetమహాకవి గురజాడ అప్పారావు భావాలు, రచనలు నిత్య నూతనమని ఏపీ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. నవయుగ…
Spread the love
Spread the loveTweetమహాకవి గురజాడ అప్పారావు భావాలు, రచనలు నిత్య నూతనమని ఏపీ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. నవయుగ…
నెహ్రూపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
Spread the loveSpread the loveTweet2025 ఆగస్టు 19న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, దేశ మొదటి…
Spread the love
Spread the loveTweet2025 ఆగస్టు 19న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, దేశ మొదటి…
తిరుమల శ్రీవారి సేవలో మాజీ ఉపరాష్ట్రపతి
Spread the loveSpread the loveTweetమాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో చేసిన…
Spread the love
Spread the loveTweetమాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో చేసిన…