దేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కేరళ వెళ్లి అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్ ద్వారా కొంతదూరం ప్రయాణించి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. కాగా, నిన్నటి రోజున ఢిల్లీ నుంచి కేరళ వెళ్లిన ద్రౌపది ముర్మును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి దీక్షా వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఒక వయసు దాటిని మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చు అనే విధానం ద్వారానే తాను శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్టుగా తెలిపారు. రాష్ట్రపతి ముర్ము శబరిమల ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలు వేరు, భక్తి వేరని… దైవం ముందు అందరూ సమానమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Related Posts
జూబ్లీహిల్స్ నియోజకవర్గం విజేత ఎవరు? ఎవరిప్లాన్ వర్కౌట్ అవుతుంది?
Spread the loveSpread the loveTweetహైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి — జూబ్లీహిల్స్. రాజకీయంగా కూడా ఈ ప్రాంతం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ దృష్టి…
Spread the love
Spread the loveTweetహైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి — జూబ్లీహిల్స్. రాజకీయంగా కూడా ఈ ప్రాంతం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ దృష్టి…
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
Spread the loveSpread the loveTweetముంబై మహానగర ప్రాంతానికి నూతన ఊపిరి అందించబోతున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్ట్ తొలి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర…
Spread the love
Spread the loveTweetముంబై మహానగర ప్రాంతానికి నూతన ఊపిరి అందించబోతున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్ట్ తొలి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర…
ఆఫ్ఘాన్ శరణార్థులకు పాకిస్తాన్ అల్టిమేటం – దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
Spread the loveSpread the loveTweetపాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అనధికారికంగా ఎటువంటి పత్రాలు, దృవీకరణ పత్రాలు లేని శరణార్థులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు…
Spread the love
Spread the loveTweetపాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అనధికారికంగా ఎటువంటి పత్రాలు, దృవీకరణ పత్రాలు లేని శరణార్థులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు…