ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత్ ఓటమిపాలైంది. మూడు వన్డే సీరిస్ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకున్నది. మొదటి వన్డేలో ఘోరంగా ఓటమిపాలైన ఇండియా రెండో వన్డేలో కాస్త మెరుగైన పరుగులు సాధించింది. టాప్ ఆర్డర్ పెద్దగా స్కోర్ చేయకున్నా రోహిత్ శర్మ సమయోచితంగా ఆడి 75 పరుగులు చేయడం, శ్రేయస్ అయ్యర్ 61 పరుగులు సాధించడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో మ్యాథ్యు షార్ట్స్ 74 పరుగులు, కనోలి 61 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు. మిడిల్ ఆర్డర్లో మిచెల్, రెన్షా రాణించడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. గతంలో ఆడిలైడ్ గ్రౌండ్లో భారత్ విజయం సాధిస్తూ వచ్చేది. అయితే, ఈసారి కూడా ఆ రికార్డును కాపాడుకుంటారని అనుకున్నా… ఆస్ట్రేలియా ఆ రికార్డును బ్రేక్చేసి విజయాన్ని సొంతం చేసుకున్నది.
Related Posts
రాష్ట్ర ఎంపీలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫైర్
డిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు రాష్ట్ర హక్కులపై ఒక్కరు నోరు విప్పకపోవడం…
డిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు రాష్ట్ర హక్కులపై ఒక్కరు నోరు విప్పకపోవడం…
భారత్తో యూకే సరికొత్త మైత్రి
యూకే ప్రధాని కియర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. అయితే, ఆయనతో పాటు 125…
యూకే ప్రధాని కియర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. అయితే, ఆయనతో పాటు 125…
క్రీడల్లోనూ మహిళల ‘ధాకడ్’ జోరు -మైదానంలో మెరిసిన చిన్న శీను సోల్చర్ అధినేత్రి
“ఆడది అబల కాదు.. మైదానంలో దిగితే తిరుగులేని సబల” అని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. విజయనగరం లో శనివారం కోరుకొండలోని వైజాగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్లో జేఐటిఓ లేడీస్…
“ఆడది అబల కాదు.. మైదానంలో దిగితే తిరుగులేని సబల” అని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. విజయనగరం లో శనివారం కోరుకొండలోని వైజాగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్లో జేఐటిఓ లేడీస్…