ఆటో వెనుక మనం చూసే స్లోగన్లు చాలా వేరుగా ఉంటాయి. నేనే మార్గం, సత్యమేవ జయతే… నన్ను చూసి ఏడవకండి ఇలాంటి స్లోగన్లు కనిపిస్తుంటాయి. రెగ్యులర్గా ఇలాంటి వాటిని మనం చూస్తుంటాం. కొన్ని కొత్త కొత్త స్లోగన్లును కూడా ఉపయోగిస్తుంటాయి. వాటిని జబర్ధస్త్ వంటి కామెడీ షోలలో కూడా వాడుతుంటారు. ఇదంతా రెగ్యులర్ ఫార్మాట్. కానీ, సనాతన ధర్మాన్ని చాటి చెప్పడం కోసం, సనాతన ధర్మానికి నాంధిగా నిలిచిన భగవద్గీతను అందరూ తెలుసుకోవాలి, అందులోని అర్ధం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంలో తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ ఆటోవాలా తన ఆటో వెనుక భాగంలో ఓ బ్లాక్ బోర్డును ఏర్పాటు చేసి, దానిపై భగవద్గీత శ్లోకం, దాని అర్ధాన్ని వివరంగా రాశాడు. ప్రస్తుతం ఈ ఆటో సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఆటో గురించి పదిమంది చర్చించుకుంటున్నారు. తమకు తోచిన విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుకోవడమే కాదు, ఇలా ప్రచారం కూడా చేయాలని ఆటోవాలా నిరూపించాడు. వీలైతే మనం కూడా మనకు తోచిన విధంగా ధర్మాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నిద్దాం.
Related Posts
“This journey with him is something I will cherish for a lifetime” – Anil Ravipudi
It is all known that Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi’s ‘Mana Shankara Vara Prasad Garu’ is all set…
It is all known that Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi’s ‘Mana Shankara Vara Prasad Garu’ is all set…
పరాశర మహర్షి ఆశ్రమం…మానసిక ప్రశాంతతకు చిహ్నం
పరిచయం: ప్రకృతి ఒడిలో పరాశరుని పవిత్ర నిలయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో పర్వతాల మధ్య వెలసిన పరాశర మహర్షి దేవాలయం విశేషమైన పవిత్రతను కలిగి ఉంది.…
పరిచయం: ప్రకృతి ఒడిలో పరాశరుని పవిత్ర నిలయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో పర్వతాల మధ్య వెలసిన పరాశర మహర్షి దేవాలయం విశేషమైన పవిత్రతను కలిగి ఉంది.…
నూతన పరిణామానికి తొలి సంకేతం
2025 ఆగస్టు 31న చైనా తియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మిట్ సందర్భంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ – చైనా అధ్యక్షుడు…
2025 ఆగస్టు 31న చైనా తియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మిట్ సందర్భంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ – చైనా అధ్యక్షుడు…