కార్తీక మాసం వేళ… పరమేశ్వరుని మెడలో ఉండే నాగుపాము విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం దర్శనమిచ్చింది. పవిత్ర కార్తీక మాసం శుభ సందర్భాన కరుడుగట్టిన, కాఠిన్య మనసు ఉన్న ఖాకీల కంట పడింది. అయితే ఆ కాఠిన్యపు హృదయంతో చూడని విజయనగరం టూటౌన్ పోలీసులు విషపు జాతుల పట్ల కారణ్యమైన ప్రేమ చూపించి శహభాష్ అనిపించుకున్నారు. టూటౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కనకరాజుల ఆధ్వర్యంలో వారిచ్చిన ఆదేశాలతోకానిస్టేబుల్ రమేష్ చాకచక్యంగా స్టేషన్ ఆవరణలో కనిపించిన ఆ పాముకు నమస్కరించి… ఎలాంటి భయం, బెదురు లేకుండా చేత్తోనే ఆ విషపు సర్పాన్ని పట్టుకొని స్టేషన్ పక్కనే పొదల్లో పడేశారు. ఏదైనా కార్తీక మాసం పూట పోలీస్ స్టేషన్ లో ఖాకీల కంట పడిన ఆ పాము ను ఇదే ఖాకీలు కొట్టకుండా, చంపకుండా కనికరం జాలి, దయ, గుణాలు చూపించారంటే అతిశయోక్తే.
Related Posts
చద్రగ్రహణం రోజున ఉత్తర భారతదేశంలో తెరిచే ఆలయాలు ఈ మూడే
సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనున్నది. అయితే, మధ్యాహ్నం సమయంలో చంద్రగ్రహణం ఏర్పడటం వలన భారత్ వంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపించదు. కానీ, గ్రహణ సమయంలో…
సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనున్నది. అయితే, మధ్యాహ్నం సమయంలో చంద్రగ్రహణం ఏర్పడటం వలన భారత్ వంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపించదు. కానీ, గ్రహణ సమయంలో…
కామన్ మెన్ గా చెప్తున్నా.. ఆ బాధ్యత మీదే
రాష్ట్ర ప్రభుత్వ విజయాలకు జిల్లాల కలెక్టర్లే కీలకం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 12 కొత్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆయన దిశా…
రాష్ట్ర ప్రభుత్వ విజయాలకు జిల్లాల కలెక్టర్లే కీలకం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 12 కొత్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆయన దిశా…
పంచాంగం ప్రకారం ఈరోజు చేయవలసిన పనులు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం | ఆషాఢ బహుళ విదియ ఈరోజు పంచాంగం ప్రకారం శని వాసరమైన జులై 12, 2025, అనేక విశేషాలు, పుణ్యకాలాలు, ముహూర్తాలు…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం | ఆషాఢ బహుళ విదియ ఈరోజు పంచాంగం ప్రకారం శని వాసరమైన జులై 12, 2025, అనేక విశేషాలు, పుణ్యకాలాలు, ముహూర్తాలు…