ఈశాన్య భారతాన్ని వణికిస్తున్న భూకంపాలు

ఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. గంటల వ్యవధిలో త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ…

సోనియాగాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీలోని ప్రముఖ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె…

పిల్లలకు ఎవరిపోలికలు ఎక్కువగా వస్తాయో తెలుసా?

పిల్లలు పుట్టిన వెంటనే “నాన్న పోలిక”, “అమ్మ పోలిక” అంటూ కుటుంబాల్లో చర్చలు మొదలవుతాయి. కానీ వైద్య నిపుణులు, జన్యు శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే……

సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్‌

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దీర్ఘ విరామం లభించింది. 2026 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా సంక్రాంతి సెలవులను ప్రకటించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ…

ఆస్కార్ కి ఇంకో మెట్టు దెగ్గరగా జాన్వీ కపూర్ ‘హోమ్ బౌండ్’…

ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డులు… అదే ఆస్కార్ 2026 పోటీల్లో ఈ ఏడాది భారత్ నుంచి పోటీలో నిలిచిన ఏకైక చిత్రం ‘హోంబౌండ్’. ఈ సినిమా ఇప్పుడు మరో…

పైరసీ మీద టాలీవుడ్ ఉక్కుపాదం…

సినీ పరిశ్రమకు ఆదాయం లీక్ అయ్యేందుకు ప్రధాన కారణం డిజిటల్ పైరసీ. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే అక్రమ వెబ్‌సైట్లు లింకులు విడుదల చేయడం వల్ల…