తెలంగాణ మున్సిపల్ విజయంపై ప్రియాంక గాంధీ అభినందనలు… రేవంత్ రెడ్డితో ఢిల్లీలో భేటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా లోక్‌సభ సభ్యురాలు మరియు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి…

తెలంగాణ అదనపు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తెలంగాణలో అద‌నంగా సేక‌రించిన 18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీసుకోవాల‌ని కేంద్ర ఆహార,…

బడ్జెట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్…

రైతుల సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగం…

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు – పవన్ కళ్యాణ్

•గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు•గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు…

ఢిల్లీ లో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విశేషాలు…

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఈసా – మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లిలో ప్ర‌పంచ‌స్థాయి విద్యా సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ కేంద్రంగా నిర్మించ‌నున్నగాంధీ సరోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న…