రైతుల సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్లను పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.10 వేల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారి భవిష్యత్తు భద్రత కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ధైర్యం చెప్పారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే ఒకేసారి పది వేల మందికి పదోన్నతులు ఇవ్వడం ద్వారా పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Related Posts
హైడ్రోజన్ ట్రైన్ వచ్చేసింది…
భారత రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఈరోజు హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ట్రయల్ రన్ను ప్రారంభించింది.…
భారత రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఈరోజు హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ట్రయల్ రన్ను ప్రారంభించింది.…
ఆపరేషన్ వజ్రప్రహార్”లో “కార్డన్ అండ్ సెర్చ్“200 ప్రదేశాలలో 250 మందిని ఆకస్మికంగా సెర్చ్
ఏపీ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్ ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఉత్తర్వుల మేరకు విజయనగరం…
ఏపీ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్ ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఉత్తర్వుల మేరకు విజయనగరం…
పీఠికాపురాన ముందస్తు సంక్రాంతి కాంతులు
•మూడు రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్•అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించిన సంక్రాంతి సంబరాలు•ఆకట్టుకున్న జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్యరీతులు•డప్పు శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు..…
•మూడు రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్•అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించిన సంక్రాంతి సంబరాలు•ఆకట్టుకున్న జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్యరీతులు•డప్పు శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు..…