తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.
Related Posts
తెలుగు నాయికలకు వచ్చింది మంచి కాలం…
ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటీమణులు చాలామంది ఉన్నా, వారికి తగినంత అవకాశాలు రావడం లేదని అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఆసక్తికరమైన విషయం…
ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటీమణులు చాలామంది ఉన్నా, వారికి తగినంత అవకాశాలు రావడం లేదని అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఆసక్తికరమైన విషయం…
ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్.ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభం
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉపశమనం పొందేందుకు స్టేషన్ మేనేజేర్ సత్యనారాయన ఆధ్వర్వంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభించబడింది.ఈ…
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉపశమనం పొందేందుకు స్టేషన్ మేనేజేర్ సత్యనారాయన ఆధ్వర్వంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభించబడింది.ఈ…
రోషన్ కనకాల ‘మౌగ్లీ’ సినిమా నుంచి ‘సయ్యారే’ పాట…
తెలుగు సినిమా ఆస్థాన anchor సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అసలు తాను లేని మూవీ ఈవెంట్స్ ఊహించుకోలేం అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తన…
తెలుగు సినిమా ఆస్థాన anchor సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అసలు తాను లేని మూవీ ఈవెంట్స్ ఊహించుకోలేం అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తన…