పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. రథోత్సవం జరిగే ప్రాంతంలో అత్యవసరం కోసం వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రథయాత్ర జరుగుతుండగా అంబులెన్స్లో అత్యవసరంగా రోగిని తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్ దారి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ, బీజేపీ యువమోర్చాకు చెందిన సుమారు 1500 మంది కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి లక్షలాదిమంది క్రౌడ్ను కంట్రోల్ చేస్తూ అంబులెన్స్కు దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూరీ జగన్నాథ్ రథయాత్రను నిర్వహించే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దానిపై పలు విమర్శలు వస్తాయి. పైగా హిందూత్వకార్డుతో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీనే పూరీ జగన్నాథ్ రతయాత్రను విజయవంతంగా నిర్వహించలేకుంటే అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. అందుకే ప్రభుత్వం ముందునుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నది.
Related Posts

పుతిన్ – ట్రంప్ భేటీలో అసలేం జరిగింది?
Spread the loveSpread the loveTweet“ఒప్పందం జరిగే వరకు ఒప్పందం లేదు,” అన్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అలస్కాలో జరిగిన ఎంతో…
Spread the love
Spread the loveTweet“ఒప్పందం జరిగే వరకు ఒప్పందం లేదు,” అన్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అలస్కాలో జరిగిన ఎంతో…

శివభక్తులకు గుడ్న్యూస్ః సోమ్నాథ్ నుంచి రుద్రాక్షను ఇలా అందుకోండి
Spread the loveSpread the loveTweetచారిత్రక నేపథ్యం – సోమనాథ మహాదేవుడి పవిత్ర ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ప్రధానమైనదిగా చెప్పబడే సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని గిర్…
Spread the love
Spread the loveTweetచారిత్రక నేపథ్యం – సోమనాథ మహాదేవుడి పవిత్ర ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ప్రధానమైనదిగా చెప్పబడే సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని గిర్…

కేంద్రం సుంకాల తగ్గింపు -వస్త్ర పరిశ్రమలకు మహర్ధశ
Spread the loveSpread the loveTweetకేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు మరియు వస్త్ర పరిశ్రమకు ఇచ్చిన గుడ్న్యూస్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నిర్ణయం దేశీయ వస్త్ర…
Spread the love
Spread the loveTweetకేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు మరియు వస్త్ర పరిశ్రమకు ఇచ్చిన గుడ్న్యూస్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నిర్ణయం దేశీయ వస్త్ర…