పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. రథోత్సవం జరిగే ప్రాంతంలో అత్యవసరం కోసం వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రథయాత్ర జరుగుతుండగా అంబులెన్స్లో అత్యవసరంగా రోగిని తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్ దారి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ, బీజేపీ యువమోర్చాకు చెందిన సుమారు 1500 మంది కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి లక్షలాదిమంది క్రౌడ్ను కంట్రోల్ చేస్తూ అంబులెన్స్కు దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూరీ జగన్నాథ్ రథయాత్రను నిర్వహించే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దానిపై పలు విమర్శలు వస్తాయి. పైగా హిందూత్వకార్డుతో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీనే పూరీ జగన్నాథ్ రతయాత్రను విజయవంతంగా నిర్వహించలేకుంటే అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. అందుకే ప్రభుత్వం ముందునుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నది.
Related Posts

హరీష్రావు ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ – కవిత
Spread the loveSpread the loveTweetపార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్మీట్ను నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి హరీష్రావు, పార్టీ…
Spread the love
Spread the loveTweetపార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్మీట్ను నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి హరీష్రావు, పార్టీ…

Live: కల్వకుంట్ల కవిత కీలక విషయాలు వెల్లడి
Spread the loveSpread the loveTweetబీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత కల్వకుంట్ల కవిత ప్రెస్మీట్ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఆమె కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.…
Spread the love
Spread the loveTweetబీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత కల్వకుంట్ల కవిత ప్రెస్మీట్ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఆమె కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.…

కర్ణాటకలో మళ్లీ మొదలైన రాజకీయ ముసలం
Spread the loveSpread the loveTweetకర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి…
Spread the love
Spread the loveTweetకర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి…