పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. రథోత్సవం జరిగే ప్రాంతంలో అత్యవసరం కోసం వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రథయాత్ర జరుగుతుండగా అంబులెన్స్లో అత్యవసరంగా రోగిని తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్ దారి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ, బీజేపీ యువమోర్చాకు చెందిన సుమారు 1500 మంది కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి లక్షలాదిమంది క్రౌడ్ను కంట్రోల్ చేస్తూ అంబులెన్స్కు దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూరీ జగన్నాథ్ రథయాత్రను నిర్వహించే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దానిపై పలు విమర్శలు వస్తాయి. పైగా హిందూత్వకార్డుతో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీనే పూరీ జగన్నాథ్ రతయాత్రను విజయవంతంగా నిర్వహించలేకుంటే అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. అందుకే ప్రభుత్వం ముందునుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నది.
Related Posts
Speeding Towards Glory: The Thrilling World of Formula 1 Racing
Dolor sit amet, consectetur adipiscing elit. Odio ac neque fermentum morbi. Aenean lectus eu, arcu, turpis. In massa eget sagittis,…
Dolor sit amet, consectetur adipiscing elit. Odio ac neque fermentum morbi. Aenean lectus eu, arcu, turpis. In massa eget sagittis,…
ఇంటి బాల్కానీ ఇంత పెద్దగా ఎంత బాగుంటుందో కదా
ఇల్లు కట్టిచూడు పెళ్లిచేసి చూడు అన్నారు పెద్దలు. ఈరోజుల్లో పెళ్లిళ్లు చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. కారణం గ్లోబలైజేషన్ ఒకటైతే, ప్రేమ పెళ్లిళ్లు మరొకటి. కుదుర్చుకొని చేసుకునే వివాహాలు…
ఇల్లు కట్టిచూడు పెళ్లిచేసి చూడు అన్నారు పెద్దలు. ఈరోజుల్లో పెళ్లిళ్లు చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. కారణం గ్లోబలైజేషన్ ఒకటైతే, ప్రేమ పెళ్లిళ్లు మరొకటి. కుదుర్చుకొని చేసుకునే వివాహాలు…
Pawan Kalyan Calls for Establishing ‘Sanatana Dharma Parirakshana Board’
It is all known that the Tirumala Laddoo is not just a scared offering but an emotion to all the…
It is all known that the Tirumala Laddoo is not just a scared offering but an emotion to all the…