గత ఎన్నికల సమయంలో కుప్పానికి నీరు అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నాడని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కుప్పానికి నీళ్లు రాకుండా చాలా మంది అడ్డుకున్నారని, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నీటిని తీసుకురావడాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. కుప్పంలోని పరమ సముద్రానికి నీటిని మళ్లించిన తీరును ఓ యూట్యూబర్ తన ఛానల్లో పెట్టగా, దానిని నారా లోకేష్ షేర్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించి రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇందులో భాగంగానే కుప్పానికి కూడా నీటిని తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
Related Posts
వందేభారత్ రైళ్ల లోకో పైలట్లను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?
భారతీయ రైల్వే వ్యవస్థకు ఆధునిక రూపు తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నేడు దేశ గర్వకారణంగా నిలిచాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ…
భారతీయ రైల్వే వ్యవస్థకు ఆధునిక రూపు తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నేడు దేశ గర్వకారణంగా నిలిచాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ…
పంచాంగం – ఈరోజు శుభసమయాలు ఇవే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష ఏకాదశి తిథి ప.11.12 వరకూ తదుపరి ద్వాదశి తిథి, మఖ నక్షత్రం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష ఏకాదశి తిథి ప.11.12 వరకూ తదుపరి ద్వాదశి తిథి, మఖ నక్షత్రం…
హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
భారతదేశ రవాణా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో కీలక అడుగు వేశారు. గుజరాత్లోని సూరత్ను సందర్శించి, అక్కడ నిర్మాణంలో…
భారతదేశ రవాణా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో కీలక అడుగు వేశారు. గుజరాత్లోని సూరత్ను సందర్శించి, అక్కడ నిర్మాణంలో…