గత ఎన్నికల సమయంలో కుప్పానికి నీరు అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నాడని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కుప్పానికి నీళ్లు రాకుండా చాలా మంది అడ్డుకున్నారని, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నీటిని తీసుకురావడాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. కుప్పంలోని పరమ సముద్రానికి నీటిని మళ్లించిన తీరును ఓ యూట్యూబర్ తన ఛానల్లో పెట్టగా, దానిని నారా లోకేష్ షేర్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించి రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇందులో భాగంగానే కుప్పానికి కూడా నీటిని తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
Related Posts
పెళ్లి వేడుకలకు ఇన్సూరెన్స్ – కొత్త ట్రెండ్
భారతదేశంలో పెళ్లి వేడుకలు ఎప్పటినుంచో సంప్రదాయం, సంస్కృతి, ఆచారాల కలయికగా ప్రత్యేకమైన స్థానం సంపాదించాయి. అయితే కాలం మారుతున్నకొద్ది, పెళ్లిళ్లు కూడా మరింత వైభవంగా, ఖరీదుగా మారాయి.…
భారతదేశంలో పెళ్లి వేడుకలు ఎప్పటినుంచో సంప్రదాయం, సంస్కృతి, ఆచారాల కలయికగా ప్రత్యేకమైన స్థానం సంపాదించాయి. అయితే కాలం మారుతున్నకొద్ది, పెళ్లిళ్లు కూడా మరింత వైభవంగా, ఖరీదుగా మారాయి.…
థియేటర్ లో సినిమా పండగ…
సెప్టెంబర్ మొదలు… అసలు థియేటర్స్ లో సినిమా పండగ వాతావరణం కనిపిస్తుంది… ఫస్ట్ మనకి మౌళి లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, ఇంకా థియేటర్స్…
సెప్టెంబర్ మొదలు… అసలు థియేటర్స్ లో సినిమా పండగ వాతావరణం కనిపిస్తుంది… ఫస్ట్ మనకి మౌళి లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, ఇంకా థియేటర్స్…
పైడితల్లి అమ్మవారి సేవలో గోవా గవర్నర్
ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి…
ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి…