ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో ఆదిదంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
Related Posts

ఫుడ్ లవర్స్…ఇదొకసారి గమనించండి
Spread the loveSpread the loveTweetభారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ…
Spread the love
Spread the loveTweetభారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ…

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం – లగ్జరీ కాదు ఇది మనిషి హక్కు
Spread the loveSpread the loveTweetప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2025) థీమ్…
Spread the love
Spread the loveTweetప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2025) థీమ్…

టీ రాష్ట్ర బీజేపీ ఆఫీసులో బీజేపీ, బీసీ సంఘాల నేతలు ఢిష్యూం…డిష్యూం
Spread the loveSpread the loveTweetతెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోబుదవారం బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈనెల 18న రాష్ట్ర బంద్కు మద్దతివ్వాలని కోరేందుకు…
Spread the love
Spread the loveTweetతెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోబుదవారం బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈనెల 18న రాష్ట్ర బంద్కు మద్దతివ్వాలని కోరేందుకు…