ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో ఆదిదంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
Related Posts
మన శంకర వర ప్రసాద్ సినిమా నుంచి ‘శశిరేఖ’ సాంగ్…
మెగాస్టార్ చిరంజీవి – ఈ పేరు ఒక్కటే చాలు, ఎన్ని సినిమాలు, ఎన్ని హిట్ సాంగ్స్, ఎన్ని హుక్ స్టెప్స్… అబ్బో అయన సినిమా వస్తుందట థియేటర్స్…
మెగాస్టార్ చిరంజీవి – ఈ పేరు ఒక్కటే చాలు, ఎన్ని సినిమాలు, ఎన్ని హిట్ సాంగ్స్, ఎన్ని హుక్ స్టెప్స్… అబ్బో అయన సినిమా వస్తుందట థియేటర్స్…
తిరుమలేశుడిని దర్శించుకున్న కొత్త జంట
మొన్నే జూనియర్ NTR బావమరిది నార్నె నితిన్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే… అంగరంగవైభవంగా లక్ష్మి షాలిని మెడలో తాళి కట్టాడు మన యంగ్ హీరో. ఈ…
మొన్నే జూనియర్ NTR బావమరిది నార్నె నితిన్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే… అంగరంగవైభవంగా లక్ష్మి షాలిని మెడలో తాళి కట్టాడు మన యంగ్ హీరో. ఈ…
ఇక నుంచి నార్మల్ టికెట్ రేట్లకే OG సినిమా చూసేయచ్చు…
OG …OG …OG ఇప్పుడు మొత్తం థియేటర్స్ అన్ని ఈ సినిమాతోనే నిండిపోయాయి… ఒక పక్క దసరా, ఇంకో పక్క హాలిడేస్, ఇంకా సినిమా ఫస్ట్ డే…
OG …OG …OG ఇప్పుడు మొత్తం థియేటర్స్ అన్ని ఈ సినిమాతోనే నిండిపోయాయి… ఒక పక్క దసరా, ఇంకో పక్క హాలిడేస్, ఇంకా సినిమా ఫస్ట్ డే…