ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో ఆదిదంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
Related Posts
సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్…
ఆయుధ తయారీ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి?
భారత్లో డిఫెన్స్ రంగం (Defense Sector) అనేది దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, స్వావలంబన (self-reliance), అత్యాధునిక సాంకేతికతలకు నాంది పలికే ముఖ్యమైన రంగం. 🇮🇳 భారత్లో డిఫెన్స్…
భారత్లో డిఫెన్స్ రంగం (Defense Sector) అనేది దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, స్వావలంబన (self-reliance), అత్యాధునిక సాంకేతికతలకు నాంది పలికే ముఖ్యమైన రంగం. 🇮🇳 భారత్లో డిఫెన్స్…
కొండదిగిన కోడి…లొట్టలేస్తున్న నాన్వెజ్ ప్రియలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల చికెన్ ధరలు గణనీయంగా పడిపోవడం వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది. గత నెలాఖరులో కిలో చికెన్ రూ. 400 వరకు చేరుకుని రికార్డు…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల చికెన్ ధరలు గణనీయంగా పడిపోవడం వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది. గత నెలాఖరులో కిలో చికెన్ రూ. 400 వరకు చేరుకుని రికార్డు…