భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి ఇంచార్జ్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయడు ఏం సాధించారని ప్రశ్నించారు. విమానాశ్రయానికి సంబందించి స్థల సేకరణ, పెట్టుబడులు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇలా అన్ని పనులు గత జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు కేవలం హంగు ఆర్భాటం కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి గొప్పలకే పరిమితం అవ్వడం దౌర్భాగ్యమన్నారు
Related Posts
వీధి కుక్కల నుంచి రక్షణ ఎలా?
Spread the loveSpread the loveTweetమన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక సాధారణ సమస్య వీధి కుక్కలు. ప్రత్యేకంగా వర్షాకాలంలో వీటి సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, వీటి ప్రవర్తన మరింత…
Spread the love
Spread the loveTweetమన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక సాధారణ సమస్య వీధి కుక్కలు. ప్రత్యేకంగా వర్షాకాలంలో వీటి సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, వీటి ప్రవర్తన మరింత…
శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ – మరింత సహాయం అందిస్తామన్న నిర్మాత దిల్ రాజు
Spread the loveSpread the loveTweetఒక సంవత్సరం క్రితం అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన భయానకమైన స్టాంపీడ్ ప్రమాదం ఎవ్వరూ మరచిపోలేరు.…
Spread the love
Spread the loveTweetఒక సంవత్సరం క్రితం అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన భయానకమైన స్టాంపీడ్ ప్రమాదం ఎవ్వరూ మరచిపోలేరు.…
ఇండిగో విమానాల రద్దు… రైల్వేశాఖ కీలక నిర్ణయం
Spread the loveSpread the loveTweetఇండిగో విమానాల రద్దుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు దెబ్బతినడంతో వందల సంఖ్యలో…
Spread the love
Spread the loveTweetఇండిగో విమానాల రద్దుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు దెబ్బతినడంతో వందల సంఖ్యలో…