భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి ఇంచార్జ్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయడు ఏం సాధించారని ప్రశ్నించారు. విమానాశ్రయానికి సంబందించి స్థల సేకరణ, పెట్టుబడులు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇలా అన్ని పనులు గత జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు కేవలం హంగు ఆర్భాటం కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి గొప్పలకే పరిమితం అవ్వడం దౌర్భాగ్యమన్నారు
Related Posts

కేంద్రం సుంకాల తగ్గింపు -వస్త్ర పరిశ్రమలకు మహర్ధశ
Spread the loveSpread the loveTweetకేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు మరియు వస్త్ర పరిశ్రమకు ఇచ్చిన గుడ్న్యూస్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నిర్ణయం దేశీయ వస్త్ర…
Spread the love
Spread the loveTweetకేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు మరియు వస్త్ర పరిశ్రమకు ఇచ్చిన గుడ్న్యూస్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నిర్ణయం దేశీయ వస్త్ర…

మోదీ కీలక నిర్ణయం… ఆసియన్ ఇండియా సమ్మిట్కు వర్చువల్గా హాజరు
Spread the loveSpread the loveTweetఈనెల 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్లో జరగనున్న ఆసియన్ ఇండియా సమ్మిట్కు ప్రధాని మోదీ వర్చువల్గా హాజరుకాబోతున్నారు. ఆయ వీడియో కాన్ఫరెన్స్ద్వారా…
Spread the love
Spread the loveTweetఈనెల 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్లో జరగనున్న ఆసియన్ ఇండియా సమ్మిట్కు ప్రధాని మోదీ వర్చువల్గా హాజరుకాబోతున్నారు. ఆయ వీడియో కాన్ఫరెన్స్ద్వారా…

నేపాల్ యువత మనసులోని మాట ఇది
Spread the loveSpread the loveTweetనేపాల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే కాకుండా, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నేతలను తరిమి కొట్టిన నేపాల్ యువత ఏం కోరుకుంటున్నారో తెలిస్తే నిజంగా షాకవుతారు. నేపాల్…
Spread the love
Spread the loveTweetనేపాల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే కాకుండా, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నేతలను తరిమి కొట్టిన నేపాల్ యువత ఏం కోరుకుంటున్నారో తెలిస్తే నిజంగా షాకవుతారు. నేపాల్…