భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి ఇంచార్జ్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయడు ఏం సాధించారని ప్రశ్నించారు. విమానాశ్రయానికి సంబందించి స్థల సేకరణ, పెట్టుబడులు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇలా అన్ని పనులు గత జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు కేవలం హంగు ఆర్భాటం కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి గొప్పలకే పరిమితం అవ్వడం దౌర్భాగ్యమన్నారు
Related Posts
నిటారుగా నడిస్తే…ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
నడక మనిషి జీవితంలో ఎంతో కీలకమైన వ్యాయామం. ఇది ఏ ప్రత్యేక పరికరాలు, ఖర్చులు అవసరం లేకుండా అందరికీ సులభంగా లభించే ఆరోగ్య వరం. ముఖ్యంగా నిటారుగా…
నడక మనిషి జీవితంలో ఎంతో కీలకమైన వ్యాయామం. ఇది ఏ ప్రత్యేక పరికరాలు, ఖర్చులు అవసరం లేకుండా అందరికీ సులభంగా లభించే ఆరోగ్య వరం. ముఖ్యంగా నిటారుగా…
పరాశర మహర్షి ఆశ్రమం…మానసిక ప్రశాంతతకు చిహ్నం
పరిచయం: ప్రకృతి ఒడిలో పరాశరుని పవిత్ర నిలయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో పర్వతాల మధ్య వెలసిన పరాశర మహర్షి దేవాలయం విశేషమైన పవిత్రతను కలిగి ఉంది.…
పరిచయం: ప్రకృతి ఒడిలో పరాశరుని పవిత్ర నిలయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో పర్వతాల మధ్య వెలసిన పరాశర మహర్షి దేవాలయం విశేషమైన పవిత్రతను కలిగి ఉంది.…
ఏముందో తెలియదుగాని…12 మిలియన్ డాలర్లకు కొన్నారు
అన్నా ఇందులో ఏముంది అంటే… ఏముందని చెప్తాం… ఏం లేదా అంటే…ఏంలేదు అని కూడా చెప్పలేం. కానీ, ఇందులో ఏదో ఉంది. మనకు తెలియంది…మనకు అర్ధంగాని మర్మం…
అన్నా ఇందులో ఏముంది అంటే… ఏముందని చెప్తాం… ఏం లేదా అంటే…ఏంలేదు అని కూడా చెప్పలేం. కానీ, ఇందులో ఏదో ఉంది. మనకు తెలియంది…మనకు అర్ధంగాని మర్మం…