కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts

ఏం వెలగబెట్టారు… అంతా మా హాయాంలోనే జరిగింది
Spread the loveSpread the loveTweetభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ…
Spread the love
Spread the loveTweetభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ…

వర్షాకాలంలోనే జ్వరాలు ఎందుకు వస్తాయో తెలుసా?
Spread the loveSpread the loveTweetవర్షాలు పడితే మనసు ఆనందంతో నిండిపోతుంది. చల్లని గాలి, పచ్చని ప్రకృతి మనసుకు హాయిగా ఉంటుంది. కానీ వర్షాకాలం వచ్చిందంటే, దానితో పాటు అనారోగ్య…
Spread the love
Spread the loveTweetవర్షాలు పడితే మనసు ఆనందంతో నిండిపోతుంది. చల్లని గాలి, పచ్చని ప్రకృతి మనసుకు హాయిగా ఉంటుంది. కానీ వర్షాకాలం వచ్చిందంటే, దానితో పాటు అనారోగ్య…

కేంద్రం సుంకాల తగ్గింపు -వస్త్ర పరిశ్రమలకు మహర్ధశ
Spread the loveSpread the loveTweetకేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు మరియు వస్త్ర పరిశ్రమకు ఇచ్చిన గుడ్న్యూస్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నిర్ణయం దేశీయ వస్త్ర…
Spread the love
Spread the loveTweetకేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు మరియు వస్త్ర పరిశ్రమకు ఇచ్చిన గుడ్న్యూస్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నిర్ణయం దేశీయ వస్త్ర…