కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
పంచాంగం – ఈరోజు ముహూర్త సమయాలు ఇవే
ఈ రోజు పంచాంగం ఆధారంగా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు యొక్క ముఖ్యమైన సమయాలు మరియు వాటి విశిష్టతను ఆసక్తికరంగా వివరిస్తాను. ఈ రోజు, జూలై…
ఈ రోజు పంచాంగం ఆధారంగా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు యొక్క ముఖ్యమైన సమయాలు మరియు వాటి విశిష్టతను ఆసక్తికరంగా వివరిస్తాను. ఈ రోజు, జూలై…
Indian Women’s Cricket Team Meets President Draupadi Murmu…
It is all known that Indian Women’s Cricket Team recently met our PM Narendra Modi after winning the prestigious ODI…
It is all known that Indian Women’s Cricket Team recently met our PM Narendra Modi after winning the prestigious ODI…
కాకినాడలో ఏఎం గ్రీన్ వారి గ్రీన్ ఆమ్మోనియా ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
శనివారం కాకినాడలోని వాకలపూడిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారితో కలసి ఏఎం గ్రీన్ సంస్థ…
శనివారం కాకినాడలోని వాకలపూడిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారితో కలసి ఏఎం గ్రీన్ సంస్థ…