కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
రోషన్ మేక ‘ఛాంపియన్’ సినిమా నుంచి ‘గిరా గిరా గింగిరాగిరేయ్’ సాంగ్ ప్రోమో…
టాలీవుడ్ యువ నటుడు రోషన్ మేక ఛాంపియన్ సినిమా పైన చాల అంచనాలు ఉన్నాయ్… పీరియాడిక్ సబ్జెక్టు కావడం, అది కూడా పల్లెటూరి కథ కావడం తో…
టాలీవుడ్ యువ నటుడు రోషన్ మేక ఛాంపియన్ సినిమా పైన చాల అంచనాలు ఉన్నాయ్… పీరియాడిక్ సబ్జెక్టు కావడం, అది కూడా పల్లెటూరి కథ కావడం తో…
తిరుమల శ్రీవారి సేవల వివరాలు
సమయం సేవ పేరు 2:30 AM – 3:00 AM సుప్రభాత సేవ 3:30 AM – 4:00 AM తోమాల సేవ 4:00 AM –…
సమయం సేవ పేరు 2:30 AM – 3:00 AM సుప్రభాత సేవ 3:30 AM – 4:00 AM తోమాల సేవ 4:00 AM –…