తిరుమలకు వెళ్లు భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరగడంతో చిన్నారులతో కలిసి వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నది. ఇక 300 రూపాయల టికెట్ ఉన్న భక్తులకు సుమారు 3 నుంచి 5 గంటల సమయం పడుతున్నది. అంతేకాదు, సర్వదర్శనం కోసం ముందుగానే టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి 6 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలియజేశారు. ఇకపోతే శనివారం రోజున స్వామివారిని 75,082 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 33,686 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండీద్వారా శనివారం రూ. 2.87 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు.
Related Posts
శ్రీశైలం మాస్టర్ ప్లాన్పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ – దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి సమావేశం
శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రెడ్డి సమావేశమయ్యారు.…
శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రెడ్డి సమావేశమయ్యారు.…
రోహిత్ శర్మ తో అల్లు శిరీష్…
మెగా ఫామిలీ నుంచి అత్యంత ప్రజాధారణ పొందిన నటుడు అల్లు అర్జున్… అలాగే అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా కొన్ని మంచి సినిమాలు చేసాడు… మొన్నే…
మెగా ఫామిలీ నుంచి అత్యంత ప్రజాధారణ పొందిన నటుడు అల్లు అర్జున్… అలాగే అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా కొన్ని మంచి సినిమాలు చేసాడు… మొన్నే…
ధర్మం తప్పితే… ఈ నలుగురి నుంచి తప్పించుకోలేరు
కలియుగంలో ధర్మబద్ధంగా జీవించడం చాలా కష్టం. ధర్మంగా ఉండాలని చెప్పడం వరకు సరే. అలానే జీవించాలి అంటే అందరికీ సాధ్యం కాదు. వారి వారి పరిస్థితులు వారిని…
కలియుగంలో ధర్మబద్ధంగా జీవించడం చాలా కష్టం. ధర్మంగా ఉండాలని చెప్పడం వరకు సరే. అలానే జీవించాలి అంటే అందరికీ సాధ్యం కాదు. వారి వారి పరిస్థితులు వారిని…