తిరుమలకు వెళ్లు భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరగడంతో చిన్నారులతో కలిసి వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నది. ఇక 300 రూపాయల టికెట్ ఉన్న భక్తులకు సుమారు 3 నుంచి 5 గంటల సమయం పడుతున్నది. అంతేకాదు, సర్వదర్శనం కోసం ముందుగానే టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి 6 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలియజేశారు. ఇకపోతే శనివారం రోజున స్వామివారిని 75,082 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 33,686 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండీద్వారా శనివారం రూ. 2.87 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు.
Related Posts
కార్తీక శనివారం పంచాంగం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు కార్తిక మాస బహుళ పక్ష తదియ తిథి ఉ.07.32 వరకూ,చవితి తిథి రా.04.25 వరకూ, మృగశీర్ష నక్షత్రం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు కార్తిక మాస బహుళ పక్ష తదియ తిథి ఉ.07.32 వరకూ,చవితి తిథి రా.04.25 వరకూ, మృగశీర్ష నక్షత్రం…
దుల్కర్ సల్మాన్ ‘ఆకాశం లో ఒక తార’ నుంచి శృతి హాసన్ బోల్డ్ లుక్…
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న అప్కమింగ్ ఎంటర్టైనర్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం…
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న అప్కమింగ్ ఎంటర్టైనర్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం…
అయోధ్య రామాలయంలో కలకలం – కాశ్మీర్ వ్యక్తి అరెస్ట్
అయోధ్య శ్రీరామాలయం పరిసరాల్లో చోటుచేసుకున్న తాజా ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే రామాలయ కాంప్లెక్స్లో ఓ కశ్మీర్ యువకుడు అనుమానాస్పదంగా…
అయోధ్య శ్రీరామాలయం పరిసరాల్లో చోటుచేసుకున్న తాజా ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే రామాలయ కాంప్లెక్స్లో ఓ కశ్మీర్ యువకుడు అనుమానాస్పదంగా…