అయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగా, భక్తులతో సంబంధంలేని కొన్ని పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రామాలయం చుట్టూ ఉపాలయాలను కూడా పూర్తిచేశారు. ఇక అయోధ్య శ్రీరామ చంద్రుడిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయం నిర్మాణం జరిపారు.
Related Posts
మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఈ నైవేద్యాలను సమర్పించాలి
శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఆమెకు సమర్పించే నైవేద్యాలు ఆమె అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయని భక్తులు నమ్ముతారు. లక్ష్మీదేవికి సమర్పించే…
శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఆమెకు సమర్పించే నైవేద్యాలు ఆమె అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయని భక్తులు నమ్ముతారు. లక్ష్మీదేవికి సమర్పించే…
బాలీవుడ్ లో సాయి పల్లవి డెబ్యూ ఇంకాస్త లేట్ గా???
సాయి పల్లవి… నాగా చైతన్యతో కలిసి నటించిన బ్లాక్బస్టర్ ‘తండేల్’ తర్వాత లాస్ట్ ఇయర్ తన సినిమాలేవీ కనిపించలేదు… కానీ ఇప్పుడు 2026ని చాలా అంబిషియస్గా ప్లాన్…
సాయి పల్లవి… నాగా చైతన్యతో కలిసి నటించిన బ్లాక్బస్టర్ ‘తండేల్’ తర్వాత లాస్ట్ ఇయర్ తన సినిమాలేవీ కనిపించలేదు… కానీ ఇప్పుడు 2026ని చాలా అంబిషియస్గా ప్లాన్…
ఏడేళ్ల తరువాత చైనాలో అడుగుపెట్టిన భారత ప్రధాని… డ్రోన్లతో ఘనస్వాగతం
తియాంజిన్లో ప్రధాని మోదీ – ఎస్సీఓ సదస్సులో కీలక చర్చలు 2025 ఆగస్టు 30న భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా దేశంలోని తియాంజిన్ నగరానికి చేరుకున్నారు.…
తియాంజిన్లో ప్రధాని మోదీ – ఎస్సీఓ సదస్సులో కీలక చర్చలు 2025 ఆగస్టు 30న భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా దేశంలోని తియాంజిన్ నగరానికి చేరుకున్నారు.…