దేశానికి నాయకుడు అంటే కేవలం పార్టీ వ్యవహారాలు అధికారంలోకి వస్తే పాలన వ్యవహారాలు మాత్రమే చూసుకోవడం కాదు. దేశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా క్రీడారంగంలో రాణిస్తున్న చాంపియన్స్ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సన్మానించాలి. వారిలో ధైర్యం నింపాలి. వారికి అండగా ఉండాలి. నేనున్నాననే భరోసా ఇవ్వాలి. ప్రధాని మోదీ ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నాడు. దేశానికి చెందిన ఛాంపియన్లు ఎవరైనా సరే వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇటీవల మహిళా వరల్డ్కప్లో విజయం సాధించిన విమెన్ టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి వారిని ప్రోత్సహించాడు. తాజాగా అంథుల క్రికెట్ పోటీల్లో మహిళల టీమ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విమెన్ టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి వారిలో మరింత ప్రోత్సాహం అందించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Related Posts
మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి – AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సమావేశంలో ముఖ్య అంశాలు: కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
సమావేశంలో ముఖ్య అంశాలు: కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
రాక్షసుడికి దాసుడైన హనుమంతుడు
భక్తునికి భగవంతుడే సేవలు చేసిన అపూర్వ క్షేత్రంగా పేరుగాంచినది శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా, గురవాయి గూడెం గ్రామంలో ఎర్రకాలువ…
భక్తునికి భగవంతుడే సేవలు చేసిన అపూర్వ క్షేత్రంగా పేరుగాంచినది శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా, గురవాయి గూడెం గ్రామంలో ఎర్రకాలువ…
దూకుడు పెంచిన పెద్ది…మరికొన్ని రోజుల్లో రూ. 500 కోట్లు గ్యారెంటీ
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే…