తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. ఇక రూ. 300 టికెట్ కలిగిన భక్తులకు 3 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నది. శుక్రవారం రోజున స్వామివారిని 67,336 మంది భక్తులు దర్శించుకోగా, 25,063 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ద్వారా రూ. 3.68 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Related Posts
Pancham: ఈరోజు శుభాశుభ సమయాలు
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష *ఏకాదశి* తిథి సా.06.32 వరకూ తదుపరి *ద్వాదశి* తిథి,*శ్రవణా* నక్షత్రం ఉ.09.34…
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష *ఏకాదశి* తిథి సా.06.32 వరకూ తదుపరి *ద్వాదశి* తిథి,*శ్రవణా* నక్షత్రం ఉ.09.34…
మిరాయి నుంచి ‘జైత్రయా’ సాంగ్…
ఇప్పుడు అందరు మాట్లాడుకునేది తేజ సజ్జ మిరాయి సినిమా గురించే… అసలు ఆ ప్రొమోషన్స్ ఏంటి… ఆ పాటలు ఏంటి… ఆ ట్రైలర్ అన్ని సూపర్ గా…
ఇప్పుడు అందరు మాట్లాడుకునేది తేజ సజ్జ మిరాయి సినిమా గురించే… అసలు ఆ ప్రొమోషన్స్ ఏంటి… ఆ పాటలు ఏంటి… ఆ ట్రైలర్ అన్ని సూపర్ గా…
Premante Movie Teaser Launch Event Live
Post Views: 74
Post Views: 74