తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. ఇక రూ. 300 టికెట్ కలిగిన భక్తులకు 3 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నది. శుక్రవారం రోజున స్వామివారిని 67,336 మంది భక్తులు దర్శించుకోగా, 25,063 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ద్వారా రూ. 3.68 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Related Posts
వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి ట్రైలర్ చూసారా???
కోలీవుడ్ పాపులర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ చాల సినిమాల్లో…
కోలీవుడ్ పాపులర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ చాల సినిమాల్లో…
Check Out The Final Nominations List Of Oscars 2026…
It is all known that the most-awaited Academy Awards will take place on 15th March, 2026… Well, as the highly…
It is all known that the most-awaited Academy Awards will take place on 15th March, 2026… Well, as the highly…
ఒక దీవి కోసం 706 బిలియన్ డాలర్లు… ట్రంప్ ప్లాన్ వెనుక భయంకరమైన నిజం
ప్రపంచ పటంలో చూస్తే గ్రీన్లాండ్ ఒక మంచుతో కప్పబడిన, జనాభా తక్కువ ఉన్న దీవి మాత్రమే. కానీ వైట్ హౌస్ లోపలి మ్యాప్లలో మాత్రం అది “భవిష్యత్…
ప్రపంచ పటంలో చూస్తే గ్రీన్లాండ్ ఒక మంచుతో కప్పబడిన, జనాభా తక్కువ ఉన్న దీవి మాత్రమే. కానీ వైట్ హౌస్ లోపలి మ్యాప్లలో మాత్రం అది “భవిష్యత్…