తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. ఇక రూ. 300 టికెట్ కలిగిన భక్తులకు 3 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నది. శుక్రవారం రోజున స్వామివారిని 67,336 మంది భక్తులు దర్శించుకోగా, 25,063 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ద్వారా రూ. 3.68 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Related Posts
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట విషాదకరం – పవన్ కళ్యాణ్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి…
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి…
అర్థరాత్రి ఖాకీల తనిఖీలు… పట్టుబడ్ఠ పాత నేరస్దుడు
విజయనగరం రూరల్ పోలీసులు బుధవారం అర్థరాత్రి నాకాబంధీ నిర్వహించారు. ఉగ్రవాది సిరాజ్ అరెస్ట్ తో నగరంలో అలాంటి జాడలు ఉన్నాయోమో నాకాబంధీ చేసి చూడాలని హోం శాఖ…
విజయనగరం రూరల్ పోలీసులు బుధవారం అర్థరాత్రి నాకాబంధీ నిర్వహించారు. ఉగ్రవాది సిరాజ్ అరెస్ట్ తో నగరంలో అలాంటి జాడలు ఉన్నాయోమో నాకాబంధీ చేసి చూడాలని హోం శాఖ…
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లో అభివృద్ధి పనులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనుల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం రూ.35.19 కోట్లు మంజూరు చేసింది.…
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనుల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం రూ.35.19 కోట్లు మంజూరు చేసింది.…